రౌడీ రాజకీయాలు నడిపే వారికి నల్లగొండ జిల్లాలో స్థానం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి హెచ్చరించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.1, 544 కోట్లతో ఆరేడు నెలల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మునుగోడులో గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షత�
సాగునీటికి ఆయువు పట్టువైన మునుగోడు వాగు నూతన శోభను సంతరించుకున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన ప్రజల కళను ప్రభుత్వం సాకారం చేసింది. మండలంలలోని వాగులపై మూడు చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భజలాలు పెరిగి రెం
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నియోజకవర్గంలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మునుగోడు మండలాల మీదుగా చండూరు వర�
వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలినట్లుగా దేశమంతటా తనకు ఎదురే లేదని భావిస్తూ వస్తున్న బీజేపీకి దిమ్మతిరిగే తీర్పునిచ్చింది మునుగోడు. తెలంగాణ వాడి, వేడి ఎలా ఉంటుందో ఉత్తరాది పార్టీకి, ఢి�
బీజేపీ ప్రజలను విభజించే రాజకీయాలు చేస్తున్నది తప్ప.. ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయడం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.
మునుగోడులో బీజేపీ గెలుపు అసంభవమని బీజేపీ అధిష్ఠానానికి ముందే తెలిసిపోయింది. ‘ఓడిపోయే సీటు’ అని నిర్ధారించేసింది. అందుకే.. ఉపఎన్నికకు ఆ పార్టీ ముఖ్యనేతలు దూరంగా ఉన్నారు. మునుగోడు ఉపఎన్నికకు ముందు రాష్ట్�
‘బీజేపీది బలుపు కాదు.. వాపు’ అని సీఎం కేసీఆర్ పదేపదే చెప్పిందే నిజమైంది. ‘బీజేపీది పాల పొంగులాంటి ఎమోషన్' అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమని మునుగోడు రుజువు చేసింది. మీడియాలో, సోషల్ మీడియాలో
మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేసింది. అన్నదమ్ములిద్దరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది. తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్కు ఉన్న అభిమానంతో పోటీ
మునుగోడులో బీజేపీ ఓటమి ము మ్మాటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని అమిత్షా 2017 నుంచి విశ్వ ప్రయత్నా లు చేస్తున్నారు