‘మున్సిపాలిటోళ్లు నా బర్ల కొట్టం కూలగొట్టారు.. ఇదేంటని అడిగితే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెబితేనే కూలగొట్టామని చెప్పారు. దీంతో నా 20 బర్లను ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో తోలగా మరుసటి రోజు కాంగ్రెసోళ్లు
Harish Rao | ఈ రాష్ట్రంలో నో ఎల్ఆర్ఎస్.. నో కాంగ్రెస్ అనే పరిస్థితి భవిష్యత్లో తప్పకుండా వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త మున్సిపాలిటీల కోసం అసెంబ్లీలో బిల్లును
ప్రభుత్వం మాన్సూన్ నిధులను విడుదల చేయకపోవడంతో వరద నివారణ చర్యలు ఎట్ల అన్న ప్రశ్న ఉదయిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట్ కార్పొరేషన్లు, మేడ్చల
కాంగ్రెస్ పాలన అధ్వానంగా మారింది. 18 నెలల కిందట అధికారంలోకి వచ్చినా.. పల్లెలు, పట్టణాలకు రూపాయి కూడా విదల్చలేదు. దీంతో గ్రామాలు, మున్సిపాలిటీలు సమస్యలతో సతమతమవుతున్నాయి.
రాష్ట్రంలో మరోసారి పెద్ద సంఖ్యలో అధికారులను ప్రభుత్వం బదిలీ (Transfers) చేసింది. ఇటీవలే ఐఏఎస్లు, ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేసిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా మున్సిపల్ కమిషనర్లకు (Municipal Commissioners) ప్రమోషన్లు ఇవ్వడంత�
జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వికారాబాద్, తాండూ రు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా మురుగు నీరే దర్శనమిస్తున్నది.
రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ నిలిచినట్టే.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఏర్పాటు కూడా ఇప్పట్లో లేనట్టే.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో వాటికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది.
Municipalities | మున్సిపల్ ఆదాయ వనరులు పక్కన పెట్టి ప్రభుత్వ నిబంధనలో ఉన్న లొసుగులు వారికి అనుకూలంగా మార్చుకొని అందిన కాడికి దోపిడీ చేస్తున్నారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, పారిశుధ్యం, రెవెన్యూ విభాగాల్లో అడ్డగోల
మహానగర అనుబంధ జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పలు మున్సిపాలిటీల్లో వార్డుల విభజన జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం రేపో మాపో నోటిఫికేషన్ జారీ చేయనుందని సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో పలు గ్రామ పంచాయతీలను ఇటీవల మున్సిపాలిటీలుగా మార్చింది. కొత్త మున్సిపాలిటీల్లో అధికారులు, సిబ్బందిని నియామకం జరగక పోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్నులకు 5శాతం రాయితీని ప్రకటించిన నేపథ్యంలో 33 రోజులలో రూ.103 కోట్ల ఆస్తి పన్నులు వసూళ్లు అయ్యాయి.
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకపోవడంతో గ్రామాల్లో పాలన పూర్తిగా పడకేసింది. ఇబ్బందులు కలిగితే చెప్పుకోవడానికి ప్రత్యేకాధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రతి సమస్యను తామే పరిష్క�
మున్సిపాలిటీల నుంచి సకాలంలో ధృవపత్రాలు జారీ చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీలలో ఈ సమస్య తీవ్రంగా ఉంది.