జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. జిల్లాలోన�
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా రంగారెడ్డిజిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో టౌన్ప్లానింగ్ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున
పౌర సేవల్లో జవాబుదారితనం పెంచుతామని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి అన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంల�
మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ట్రేడ్ లైసెన్స్ల ద్వారా ఆదాయం పెంచుకునేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే వారితోపాటు ట్రేడ్ లైసెన్స్ ప
రాష్ట్రంలోని పురపాలికలు అంధకారంలో మగ్గుతున్నాయి. హైదరాబాద్ మహానగరంతోపాటు అనేక మున్సిపాలిటీల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. వీధిలైట్ల నిర్వహణకు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం, ఈఈఎస్�
‘మున్సిపాలిటోళ్లు నా బర్ల కొట్టం కూలగొట్టారు.. ఇదేంటని అడిగితే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెబితేనే కూలగొట్టామని చెప్పారు. దీంతో నా 20 బర్లను ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో తోలగా మరుసటి రోజు కాంగ్రెసోళ్లు
Harish Rao | ఈ రాష్ట్రంలో నో ఎల్ఆర్ఎస్.. నో కాంగ్రెస్ అనే పరిస్థితి భవిష్యత్లో తప్పకుండా వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త మున్సిపాలిటీల కోసం అసెంబ్లీలో బిల్లును
ప్రభుత్వం మాన్సూన్ నిధులను విడుదల చేయకపోవడంతో వరద నివారణ చర్యలు ఎట్ల అన్న ప్రశ్న ఉదయిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట్ కార్పొరేషన్లు, మేడ్చల
కాంగ్రెస్ పాలన అధ్వానంగా మారింది. 18 నెలల కిందట అధికారంలోకి వచ్చినా.. పల్లెలు, పట్టణాలకు రూపాయి కూడా విదల్చలేదు. దీంతో గ్రామాలు, మున్సిపాలిటీలు సమస్యలతో సతమతమవుతున్నాయి.
రాష్ట్రంలో మరోసారి పెద్ద సంఖ్యలో అధికారులను ప్రభుత్వం బదిలీ (Transfers) చేసింది. ఇటీవలే ఐఏఎస్లు, ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేసిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా మున్సిపల్ కమిషనర్లకు (Municipal Commissioners) ప్రమోషన్లు ఇవ్వడంత�