మున్సిపోల్స్లో కీలక ఘట్టం ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. బుధవారం రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ జరిగింది. మ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది మున్సిపాలిటీలు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో బుధవారం పోలింగ్ ముగిసింది. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు కాస్త గందరగోళాన్ని తలపించాయి. చాలా మంది ఓటర్
దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్, కొత్తకోట, దేవరకద్ర మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చే సుకుంటుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర�
రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వార్డుల రిజర్వేషన్ల కేటాయింపుపై దాఖలైన పిటిషన్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరుగనుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ సహా ఏడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. వ�
రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరుగనున్న పో లింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని డీజీపీ బీ శివధర్రెడ్డి పేర్కొన్నారు.
మున్సిపోల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ అదరగొడుతున్నది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వానికి తెరపడగా, ఆఖరి రోజూ హోరెత్తించింది. కార్పొరేషన్లు, అన్ని మున్సిపాలిటీల్లో ఇంటింటికీ తిరిగి, బీఆర్ఎస్ పాలన�
అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతున్నది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటిం ప్రచారానికి విశేష స్పందన లభించింది.
రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి అంతా కేసీఆర్ పుణ్యమేనని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డిదంతా ముసుగు రాజకీయమని, ఆయన జీవితమూ అంతేనని విమర్శించారు. సీఎం కళ్లలో ఎప్పు�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార హోరు పెంచింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జిలు, ముఖ్యనాయకులు క్షే
హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఆమ�
ఎన్నికల్లో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేస్తామని, ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన రెండు మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న పార్ట�
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం పూర్తికావడంతో గులాబీ దళం ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తోంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ (కేజీఎంసీ)లో ఇప్పటికే నామినేషన్లు వేసి జిల్లా బాధ్యుల నుంచి గ్రీన్సి�
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. శుక్రవారం ఆఖరి రోజు కావడంతో జిల్లాలోని వికారాబాద్, తాండూ రు, పరిగి, కొడంగల్ మున్సిపల్ కార్యాలయాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కోలాహలం నెలకొన