సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ నుంచి ఉస్మాన్నగర్ వరకు ఏర్పాటు చేసుకున్న పలు షెడ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్కుమార్రెడ్డి నేతృత్వంలో శుక్రవారం �
మున్సిపాలిటీల్లో నిధుల కొరత కారణంగా ఆస్తి పన్నులు పెంచేందుకు ఆదాయం రాబట్టాలని సర్కారు యోచిస్తున్నది. ఇందుకోసం భువన్ సర్వే చేసేందుకు మున్సిపల్ అధికారుల ప్రణాళిక సిద్ధమైంది. గతంలో నిర్మించుకున్న ఇళ్�
కూల్చివేతల్లో గూడు కోల్పోతున్న ఓ బాధితుడు, అతడి తల్లిపై సీఐ నోరుపారేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హనుమాన్నగర్చౌరస్తా రోడ్డు వెడల్పులో భాగంగా షాపులను తొల�
రోడ్ల నిర్వహణను మున్సిపల్ అధికారులు గాలికి వదిలేశారు. మరమ్మతులు చేపట్టడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ దెబ్బతిన్న పట్టించుకునే వారే
తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపమైన బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎంగిలిపూల నుంచే ఎక్కడా సౌకర్యాలు లేకుండానే వేడుకలు మొదలయ్యాయి. ఉత్సవాలకు రూ.
ఇనాం భూముల్లో భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఏడాదిగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా గడ్డపోతారం మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఓ కాంగ్రెస్ ముఖ్య నేత అండదండలతోనే అనుమతులు ల�
నిజామాబాద్ మహాలక్ష్మి కాలనీ సాయి టవర్స్ వాసులు చందాలు వేసుకుని రోడ్డు నిర్మించుకున్నారు. సాయి టవర్స్ వెల్ఫేర్ కమిటీ కార్యదర్శి బాల్ రావు మాట్లాడుతూ.. తమ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేక కాలనీవాసులు తీవ
ఎడతెరిపి లేకుండా గురువారం రాత్రి రెండు గంటల పాటు కోదాడలో వాన దంచికొట్టింది. దీంతో పలుచోట్ల వరద రోడ్లపైకి రావడం తో పట్టణ ప్రజలు, వాహనదారులు నరయాతన పడ్డారు. భారీ వర్షానికి ఎర్రకుంట చెరువుకు వరద పెరిగింది. ద
కోరుట్ల పట్టణంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్, చికెన్ సెంటర్లలో ఆదివారం మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. ఈసందర్భంగా ఆయా తిను బండారాల షాపుల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు నిల్వ ఉన్న ఆహర ప
జగిత్యాల పట్టణ పరిధిలోని నూకపెల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను మున్సిపల్ అధికారులు ఆదివారం కూల్చివేశారు. వివిధ దశల్లో ఉన్న దాదాపు వంద కట్టడాలను నేలమట్టం చేశారు.
‘అయ్యా.. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక విన్నపం.. రామగుండంలో ప్రొటోకాల్ విస్మరించి ఇక్కడి మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ తోపాటు మరో నలుగురు అధికారులు మీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారు.
హుస్నాబాద్ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారంతో కృషి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మార్ని�