వ్యవసాయ భూముల మాదిరిగానే పట్టణాల్లోని ఆస్తులకు సబంధించి నక్ష చిత్రాలు తయారుచేసే పనిని మున్సిపల్శాఖ వేగవంతంగా చేపడుతున్నది. దీనికోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా కొన్ని పట్టణాలను ఎంపిక చేయగ
క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో రోడ్ల పరిస్థితి రోత పుట్టిస్తోంది. అడుగడుగునా ఏర్పడిన గుంతలతో నగరవాసులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. గమ్యం చేరాలంటే గంటల తరబడి ట్రాఫిక్లో చికుకోవాల్సి�
Building Collaspsed 9 Dead | ముంబైకి దగ్గరలో ఉన్న భీవండిలో గురువారం రాత్రి సుమారు 11:30 సమయంలో నాలుగు అంతస్తుల (Four Upstair Building) భవనం కూలింది. ఈ ప్రమదంలో 9 మంది మరణించారు.
జిల్లా కేంద్రంలోని జేపీఎన్ రోడ్లోని లేబర్ అడ్డా వద్ద చెత్తా చెదారం పేరుకుపోయింది. దీనిపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ఎక్కడి చెత్త అక్కడే’ శీర్షికన కథనం ప్రచురితం కాగా మున్సిపల్ అధికారులు స్పందించ�
కరీంనగర్లో తడి, పొడి చెత్త వేరు చేయాలంటూ ప్రచారం చేస్తున్న నగరపాలక అధికారులు అమలులోకి వచ్చే సరికి చేతులు ఎత్తేస్తున్నారు. చెత్త ఆటోల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న పారిశుధ్య అధికారులు.. కమర్షియల�
అధికార పార్టీనేతల అండదండలతో గుట్టుగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దుకాణాలు చేజిక్కించుకోవ డానికి మున్సిపల్ అధికారులు, అధికార పార్టీ నాయకులు గూడు పుఠానీ చేశారు.
కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. నెలల తరబడి నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అ
రాబోయే పండుగల వేళ అత్యవసర పనుల కేటాయింపులో బంధుప్రీతి, నామినేషన్ల పర్వానికి స్వస్తి పలకాలని జీహెచ్ఎంసీ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. బక్రీద్, బోనాలు, రంజాన్, వినాయక చవితి వంటి ప్రధాన ప
గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పను లు చేసిన కాంట్రాక్టర్లు, సామగ్రి సరఫరా చేసి న వెండర్లకు కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇచ్చింది. రెండేండ్ల్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులను ఇం టిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజ్
తమకు నోటిసులివ్వకుండానే ఆక్రమణల పేరుతో తమ ఇం డ్లు, షాపుల ముందున్న నిర్మాణాలను ఎలా తొలగిస్తారంటూ మున్సిపల్ అధికారులపై చెన్నూర్లోని పాతబస్టాండ్ ప్రాంతంలోని ఇండ్లు, షాపుల యజమానుల ఆగ్రహం వ్యక్తం చేశార�
పన్నుల వసూళ్లలో కామారెడ్డి బల్దియా వెనుకబడి పోయింది. ఒకప్పుడు రాష్ట్రంలోనే ముందుండే ఈ మున్సిపాలిటీ ఇప్పుడు అధమ స్థాయికి దిగజారింది. రెండేండ్లుగా బల్దియా పనితీరు అస్తవ్యస్తంగా మారిన తరుణంలో ఆ ప్రభావం వ
కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల నిర్వాకంతో జిల్లా కేంద్రమైన సూర్యాపేటలోని స్నేహనగర్ కాలనీ జలమయమవుతోంది. ఎగువ నుంచి దిగువకు వెళ్లే నాలాను మూసి వేయడంతో దాదాపు వంద ఇండ్ల చుట్టూ నీళ్లు చేరుతున్నాయి. ప�
గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు వివాదాస్పద స్థలాల్లో మూడు నుంచి నాలుగు అంతస్థుల నిర్మాణాలు చే�