జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బసవన్న చౌరస్తా వద్ద నిర్మించిన దుకాణ సముదాయాన్ని మున్సిపల్ అధికారులు సోమవారం నేలమట్టం చేశారు. ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన పది శాతం స్థలంలో కొందరు అక్రమంగా ద�
చెన్నూర్ పట్టణంలో నిత్యం ఏదో ఒక వార్డులో ప్రజలు నీటి సమస్యను ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. తలాపునే గోదావరి నది ప్రవహిస్తున్నా శాశ్వత పరిష్కారం చూపే నాథుడు లేక అవస్థలు పడాల్సి వస్తున్నది. ఇక నీటి తిప్పల
మంచిర్యాల పట్టణంలో అభివృద్ధి పేరిట యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. నిబంధనలు తుంగలో తొక్కి.. టెండ ర్లు పిలవకుండానే పనులు చేపట్టడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న ఐబీ చౌరస్తాలో�
కాంగ్రెస్ సర్కార్లో పేదోళ్లు గూడుతో పాటు ఉపాధి కూడా కోల్పోతున్నారు. సోమవారం కాప్రా మున్సిపల్ పరిధిలో మల్లాపూర్ డివిజన్ ఎలిఫెంట్ చౌరస్తా నుంచి శివ హోటల్ చౌరస్తా వరకు అక్రమ నిర్మాణాలను, షెడ్డులను
జిల్లాలో గుటా విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో నిల్వ ఉంచిన రూ.8 లక్షల విలువైన నిషేధిత గుటా ప్యాకెట్లను మంగళవారం రాత్రి �
జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, లక్ష్యం మేరకు చిత్తశుద్ధితో పని చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు
పట్ట ణంలో కోతులు, పందులు, కుక్కల బెడద తీవ్ర స్థాయి లో ఉందని, వీటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు తున్న దృష్ట్యా వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని అన్ని పార్టీల సభ్యులు ముక్తకంఠంతో నినదించారు. అంతేకాకుండా అ�
వర్షాకాలం.. వ్యాధుల వ్యాప్తికి అనువైన కాలం. అపరిశుభ్రతతోపాటు గుంతల్లో నీరు నిలిచి దోమలు వృద్ధి చెంది రోగాలు ముసురుకుంటాయి. అయితే, ‘పల్లెప్రగతి’తో ఇప్పటికే గ్రామాలన్నీ పరిశుభ్రంగా మారాయి. పారిశుద్ధ్యం మ�
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీనగర్ హుడాపార్కును సుమారు రూ.2.05కోట్ల నిధులతో 2.25 ఎకరాల్లో సుందరంగా తీర్చిదిద్దారు. కానీ నేడు నిర్వహణ లోపంతో పార్కు అధ్వానంగా మారింది. పార్కు పక్కనే ఉన్న ఆంజనేయనగ�
Cows | ఆమె ఓ వృద్ధురాలు. యాచకురాలిగా జీవనం సాగిస్తున్నది. వచ్చిన పైసల్లో తన ఖర్చులు పోగా నాలుగు ఆవులను పోషిస్తున్నది. ఓ రోజు మున్సిపల్ అధికారులు వాటిని గో శాలకు తరలించారు.
బేగంపేట | నగరంలోని బేగంపేటలో అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. స్థానికంగా ఉన్న వెల్సన్ పార్కు సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తుండగా, నిర్మాణదారుడు అ