పెద్దపల్లి కలెక్టరేట్ పక్కన కంపు కొడుతున్నది. సమీపంలో ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లులు వదిలే వ్యర్థాలతో దుర్వాసన వస్తున్నది. జిల్లా ఉన్నతాధికారులు నిత్యం అదే రోడ్డు పక్క నుంచే ప్రయాణిస్తున్నా అటువై�
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు ధన్నారంలో గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. వాడుకకు నీళ్లు లేకపోవడం మహిళలు అవస్థలు పడుతున్నారు. కాలనీలో ఉన్�
పట్టణంలోని పలు రెస్టారెంట్లు, బేకరీలు, కిరాణా షాపులపై మున్సిపల్ అధికారులు శనివారం కొరడా ఝులిపించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక మోర్ సూపర్ మార్కెట్, గీత భవన్ ఉడిపి హ�
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని రోడ్డుకిరువైపులా ఉన్న పలు చిరువ్యాపారుల దుకాణాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించారు. సమాచారం ఇవ్వకుండా కూల్చి వేస్తున్నారంటూ వ్యాపారులు అడ్డుకోవడంతో ఉద్రి�
నాగర్కర్నూల్ పట్టణంలో మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపునకు చర్య లు చేపట్టింది. ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ, ఫు ట్పాత్ను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్న చిరువ్యాపారాలను తొలగించారు.
korutla | కోరుట్ల పట్టణంలోని తినుబండారుల షాపుల్లో మున్సిపల్ అధికారులు గురువారం కొరడా ఝులిపించారు. మున్సిపల్ ప్రత్యేక అధికారి బీఎస్ లత ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో టిఫిన్ సెంటర్లు, మె
కరీంనగర్ నడిబొడ్డున ఉన్న రెవెన్యూ క్లబ్ నిర్వహణ గాడి తప్పింది. నెలనెలా లక్షల్లో రెంట్ వస్తున్నా దశాబ్దాలు గడిచినా పైసా ఆస్తి పన్ను చెల్లించకపోవడం అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఒకటికాదు రెండు కాద
భూ క్రమబద్దీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)పై కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని, ప్రజల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయమని, పూర్తిగా ఉచితంగా ధ్రువీకరణ చేస్తామ�
ఖాజానాలో డబ్బులు లేవు.. జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదంటూ సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోజూ చేతులెత్తేస్తున్నారు. బల్దియాలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదంటూ కాంట్రాక్టర్లు కొత్త పనులు చే
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ అధికారులు ఓ గిరిజన కుటుంబంపై దౌర్జన్యంగా వ్యవహరించారు. ఇంటి పన్ను కట్టలేదంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తలుపులు తీసుకెళ్లారు. 15 రోజురైనా తలుపులను త�
వీధి వ్యాపారులపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అనుచరులు ప్రతాపం చూపారు. 20 ఏళ్లుగా పబ్లిక్ గార్డెన్ వద్ద భోజన వ్యాపారం చేసుకుంటూ బతుకీడుస్తున్న చిరు వ్యా పారులపై సదరు వ్యక్తులు ‘ఇక్కడ మావాళ్లు డబ్బా లు పెట�
పదేండ్ల నల్లా బిల్లులు ఒకేసారి కట్టాలని వికారాబాద్ మున్సిపల్ అధికారులు హుకూం జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని 5వ వార్డు కొత్రేపల్లివాసులు మంగళవారం కలెక్టరేట్కు చేరుకున్నారు.
లక్షలాది రూపాయల వ్యాపారాలు సాగించే వ్యాపారసంస్థలకు ట్రేడ్ లైసెన్సులు జారీచేయాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. చిన్న వ్యాపారులకు మాత్రం నోటీసులు జారీచేస్తూ హెచ్చరిస్తున్నారు.
KTR Tea Stall | సిరిసిల్ల బతుకమ్మ ఘాటు వద్ద కేటీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన కేటీఆర్ టీ స్టాల్కు ట్రేడ్ లైసెన్స్ లేదంటూ మున్సిపల్ అధికారులు మూసివేయించిన ఘటన మరువకముందే మరోసారి చిరు వ్యాపారిపై దౌర్జన్యం చేశారు.