ఇంటర్ పరీక్షలపై మున్సిపల్ ఎన్నికల ప్రభావం పడనున్నది. ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ పరీక్షలపై పడే అవకాశం కనిపిస్తున్నది. సంక్రాంతి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్�
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయకుండా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని బీసీ సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్లు జనసేనపార్టీ రాష్ర్ట నాయకుడు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల ఇంచ�
Vivek Venkataswamy | మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామికి నిరసన సెగ తగిలింది. తమ ప్రాంత సమస్యలపై క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు మంత్రిని నిలదీశారు.
Districts | జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల ప్రకటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొనే ఈ ప్రకటనలు చేస్తున్నట్టు విశ్లేషకులు స్పష్టంచేస్తున్న�
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సంబ ంధించి తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలి వీస్తున్నదని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి పాలనను తిరస్కరిస్తున్నారని, ప్రజలు ఇప్పటికీ కేసీఆర్ వెంటే ఉన్నారన
వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రకటన వెలువడిన నాటి నుంచి ఆశావహుల్లో టెన్షన్ రెట్టింపవుతోంది. అన్నా.. రిజర్వేషన్లు ఎలా ఉంటాయి... మారతాయా... మారకుండా పాత రిజర్వేషన్లే కంటి న్యూ అవుతాయా...అంట
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్దే విజయమని, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. నలభై ఏళ్లలో జ�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో భట్టి విక్రమార్క ప్రజలకు పంపిణీ చేసిన గ్యారెంటీ కార్డులు.. అమలుకు నోచుకోక బాకీ కార్డులుగా మిగిలిపోయాయని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. మధిర పట్టణంలో సోమవారం జరిగిన బీ�
పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో కష్టపడి పనిచేసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జ
పాలమూరు గులాబీయమంగా మారింది. సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జననీరాజనం లభించింది. సర్పంచుల సన్మాన సభ.. మున్సిపల్ ఎన్నికల శంఖారావానికి ఊహించని రీతిలో భారీ ఎత్తున పార్టీశ్రేణులు, అ�