మున్సిపల్ అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా ఓటర్లు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల అధికారులు ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలోనూ, సోమవారం విడుదల చేసిన తుది జాబితాలోనూ ఎక్కువగ�
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొత్తం 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పార్టీ శ్రేణు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాలను ఆయా మున్సిపల్ అధికారులు సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఇల�
తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి పాలనను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని, కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ ప్రజలచే చీత్కరిం�
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఘన విజయం వైపు నడిపించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మె�
మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరవేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల
KTR | కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేస్తున్నా, కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా, బీజేపీ ఒక మాట కూడా మాట్లాడటం లేదు. అందుకే తెలంగాణ ప్రయోజనాలకు, భవిష్యత్తుకు వ్యతిరేకులైన ఈ ర�
2014కు ముందు రాష్ట్రం ఎట్లుండేనో రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అట్లనే ఉందని, కాంగ్రెస్ పాలనతో జనం విసిగి పోయారని, ప్రజల మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీ
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొన్నది. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయా..? లేదా..? అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఈసారి బరిలో నిలిచేందుకు యువత పెద్ద ఎత్త�
త్వరలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ముందస్తుగానే ఎన్నికల వేడి పుట్టిస్తోంది. సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మహబూబ్�
కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి ఆనవాళ్లు లేకుండా చేస్తామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. కోస్గిలో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మో సపూ�
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి శ్రేణులు సంఘటితంగా పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. గడపగడపకూ వెళ్లి రెండేండ్లలో కాంగ్రెస్ చేసిన మోసా�
గతంలో కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చెందకుండా చేసిన వారే మళ్లీ నేడు అధికారంలో ఉండడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదని..అభివృద్ధి నిరోధకులను తరిమికొట్టాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పి
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. జిల్లా కేంద్రం