దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న జరుగనున్న సార్వత్రిక సమ్మె నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను మరో రోజు నిర్వహించాలని తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు రాష్ట్ర ఎన్నికల కమిష�
త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మక్తల్లోని మాజీ ఎమ్మెల్�
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖా యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధీమా వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం
KTR | తెలంగాణ భవన్లో సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలపై వార్డు ఇంచార్జిలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో, బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో ప్�
కోదాడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మున�
ఎస్సీలు(SCs) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో(Municipal elections) బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని డాక్టర్ పులి జైపాల్, మల్యాల గోవర్ధన్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 24 లేదా 27వ తేదీన ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఒకేసారి జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తకు టికెట్ దక్కుతుందన్న ఆశలు ఆవిరవుతున్నాయి. కాసులున్నవారికే టికెట్�
KTR | పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం సర్పంచులను గెలిచామని.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నామని.. శివరాత్రి �
Chandur | నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీలో కరపత్రాల వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. రాత్రికి రాత్రే రోడ్లపై వెలసిన ఈ కరపత్రాలు అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదా�
తెలంగాణలో మున్సిపల్ ఎ న్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సం ఘం (ఎస్ఈసీ) కసరత్తు ముమ్మరం చే సింది. ఇప్పటికే డివిజన్లవారీగా ఓటర్ల జా బితాలను, బ్యాలెట్ బ్యాక్సులు సిద్ధం చేసి, సిబ్బందికి శిక్షణ ఇస్తున్న ఎస్