మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరి రెండో వారంలోగా పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆదివారం ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింద�
తాజా రిజర్వేషన్ల ఖరారులో గమనించదగిన అంశం ఏమిటంటే, చాలాచోట్ల పురపాలికల తొలి సాధారణ ఎన్నికల్లో ఏయే స్థానాలు ఏ కేటగిరీకి రిజర్వ్ అయ్యాయో, అవే స్థానాలు మళ్లీ అదే కేటగిరీకి ఖరారవడం.
GHMC | రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ ముగిసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానం మళ్లీ మహిళకే దక్కనున్నది. నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం క�
హామీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్కు ఓట్లడిగే నైతికహక్కు లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బొంద పెడతామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చర�
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని దళిత, గిరిజన సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల సంఘాన�
MLA Gangula Kamalakar : కరీంనగర్ నగరపాలక సంస్థపై గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్. 42వ డివిజన్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రఘునాథరావు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పదవితో పాటు 13 వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారైంది. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ కు కేటాయించారు. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
ఇల్లెందు మున్సిపల్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. శనివారం ఎన్నికల అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 వార్డులు, 33,723 మంది ఓటర్లు ఉండగా, వారిలో..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. మరికొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నందున ముందుగానే మున్సిపల్ అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లలో నిమగ్నమయ్
అసత్య ప్రచారంతో నిరుద్యోగులను మభ్యపెట్టి... ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశపెట్టి.. అధికార అందలమెక్కిన కాంగ్రెస్ అసలురంగు తెలిసిన విద్యావంతుల నుంచి ఆగ్రహజ్వాల వెల్లువెత్తుతున్నది.
Municipal Voter List | రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. పోలింగ్ స్టేషన్లవారీగా లిస్టులను తయా�
నర్సాపూర్, జనవరి16: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో పాతరేయండని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ పట్టణ వాసులకు పిలుపునిచ్చారు.