హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్కు సంబంధించి పాటించాల్సిన కొవిడ్-19 నిబంధనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి పలు సూచనలు చేశారు. గురువారం రాష్ట్ర ఎన్ని
నల్లగొండ : రేపు(శుక్రవారం) జరిగే నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 20 వార్డులకు గాను 93 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 21,382 ఓటర్లలో పురుష ఓటర్�
ఖమ్మం : ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామగ్రి ఆయా పోలింగ్ కేంద్రాలకు అధికారులు తరలించారు. మాస్క్ ఉంటేనే ఓటు అని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు భార
ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) లోని 60 డివిజన్లకు 376 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి కర్ణన్ బుధవా
హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఈ నెల 30న జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్లు అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఆయన స
అన్ని వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ముమ్మర ప్రచారం ర్యాలీలు, సమావేశాలకు దూరం కొవిడ్ నేపథ్యంలో ఇంటింటి ప్రచారానికి ప్రాముఖ్యత ఈ నెల 30న కొత్తూరు మున్సిపాలిటీకీ ఎన్నికలు కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో
కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దు.. కరోనా సమయంలో వీళ్లంతా ఎక్కడున్నారు.. ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు.. కాంగ్రెస్, బీజేపీ ఖాతా కూడా తెరవవు.. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చివరి రోజు సిద్దిపేట మ�
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నజర్ విధి నిర్వహణలో465 మంది పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు, నిరంతర తనిఖీ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 27: ఎన్నికల సజ
నాలుగు రోజులు మంత్రి హరీశ్రావు విస్తృత ప్రచారంగడపగడపకూ గులాబీ సైన్యంప్రచారం నిర్వహించిన ప్రతిపక్ష నేతలుఈ నెల 30న పోలింగ్.. మే 3న కౌంటింగ్ సిద్దిపేట, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట మున్�
ముగిసిన మినీ పురపోరు ప్రచారం వెనుకబడిన ప్రతిపక్షాలు అన్ని స్థానాలు టీఆర్ఎస్కే మొగ్గు హైదరాబాద్/నెట్వర్క్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): మినీ పురపోరు ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు ను ప్రదర్శించింది. ఈన�
మంత్రి హరీష్ రావు | బీజేపీ నాయకుల కళ్లిబొల్లి మాటలు నమ్మొద్దు.. ఝూఠగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీష్ రావు సిద్దిపేట ఓటర్లకు సూచించారు
రిజర్వేషన్లు| బీజేపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారని.. వరంగల్ ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం రిజర�
నల్లగొండ : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. పట్టణంలోని 11వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి మురాల శెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, 15, 16 వ వార్డుల టీఆర్�