నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీకి మొత్తం 305 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 20 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి 81, బీజేపీ నుంచి 36, సీపీఐ(ఎం) పార్టీ నుంచి 13, కాంగ్రెస్ పార్టీ నుంచి 44, టీడీపీ నుం
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికలకు వెయ్యికి పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆదివారం నాడు 29వ వార్డు నుంచి టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ గుండు సుధా�
నాగర్కర్నూల్ : మినీ పురపోరుకు నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసింది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి �
మహబూబ్నగర్ : మినీ పురపోరుకు నామినేషన్ల ప్రక్రియ గడువు ఆదివారం సాయంత్రంతో ముగిసింది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను
ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. నామినేషన్ కేంద్రాల్లో తొలిరోజు నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. తొలిరోజు చవితి కారణంగా నామినేషన్లు దాఖల
అమరావతి : ఏపీలో రేపు మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని అధికారులకు సూచించింది. విద్యుత్
అమరావతి : ఏపీలో రేపు మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్నిఏర్పాట్లు చేశారు. ఉదయం 8 నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. 11 నగరపాలికలు,70 పురపాలికల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. 71 పురపాలిక�
అమరావతి : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రాష్ట్రంలో 12 నగరపాలక, 75 పురపాలక, నగర పంచాయతీల్లో 2,215 డివిజన్లు, వార్డులకు వివిధ పార్టీల నుంచి 7,552 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 3�