మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. శుక్రవారం(నేటి) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు.ప్రతి వెయ్యి ఓటర్లకు ఒక రౌండ్ ఉండేలా అధికారులు ఏర్�
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు 18 మున్సిపాలిటీల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. శుక్రవారం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు. దీనికోసం అధికార యంత్�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 11న ఏడు మున్సిపాలిటీలకు, ఒక మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగిన విషయం విదితమే. శుక్రవారం నాడు కౌంటిం�
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఐదు మున్సిపాలిటీల ఓట్లను జిల్లా
మున్సిపల్ ఎన్నికల పోరులో కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు జరగనుంది. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తో పాటు 6 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి ఓ
బాహుబలి సినిమాలో కట్టప్ప అనే పాత్ర వెనుకనుంచి వెన్నుపోటు పొడిచి కథానాయకుడిని చంపడం ఎలా ఉందో, అచ్చం అలాంటి సన్నివేశాలు పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లోని చైర్మన్ అభ్యర్థులపై ప్రయోగించ
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మెదక్ మున్సిపాలిటీ ఓట్లు లెక్కింపును వెస్లీ జూనియర్ కళాశాలలో, నర్సాపూర్ బల�
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావుపై కేసు నమోదైనట్టు తెలిసింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించినందుకు ఆయనపై గురువారం కేసు నమోదు చేసినట్టు సమాచారం.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఈ నెల 16 వరకు అమల్లో ఉంటుంది. అదేరోజు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల పదవులకు జరుగనున్న పరోక్ష ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్న�
ఖమ్మం రూరల్ : మున్సిపల్ ఎన్ని్కల్లో బీఆర్ఎస్- సీపీఎం కూటమిని ఓటర్లు చాలా గొప్పగా ఆశీర్వదించారని, తద్వారా కూటమి విజయవంతమైందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ (MLC Tata Madhusudan) అన్నారు.
నర్సాపూర్, ఫిబ్రవరి 12 : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
ఈ నెల 11న జరిగిన ఏదులాపురం మున్సిపల్ వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు రెండు రౌండ్లలో 16 టేబుళ్ల యందు ప్రక్రియ పూర్తి కానుంది. ఇప్పటికే ఓట్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ కు చేరుకోవడం జ�
పురపోరులో అధికార పార్టీ మూకలు దౌర్జన్యానికి తెగబడ్డాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుగాల్సిన మున్సిపల్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సృష్టించిన అరాచకాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్�
మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.