సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 24 : మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని మున్సిపల్ కమిషనర్, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలోని విపంచి �
వార్ వన్సైడ్ అన్నట్టుగా మున్సిపోల్స్ కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు కూడా కరువు అన్ని చోట్లా పోటీ కూడా పెట్టలేని దుస్థితి గెలుపు కాదు; పోటీ చేయగలిగితే చాలట జనంతో సంబంధం లేనివారికి టికెట్లు వారిని �
మంత్రి కొప్పుల | వరంగల్ అర్బన్ : వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 33, 36 వార్డులలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ను ఆశీర్వదించండి | ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ఆదరించి.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు
లండన్ : రాష్ట్రంలో ఏప్రిల్ 30న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్స్ తో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలి
చివరిరోజు 2,871 దాఖలు.. మొత్తం 3,630 నేడు నామినేషన్ల పరిశీలన: ఎస్ఈసీ వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): మినీ పురపోరులో నామినేషన్లు పోటెత్తాయి. చివరిరోజైన ఆదివారం రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు
ఖమ్మం : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)లోని 60 డివిజన్లకుగాను మొత్తం 522 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ నుంచి 163, కాంగ్రెస్ నుంచి 125, బీజేపీ-84, టీడీపీ-16, సీపీఐ(ఎం)-35, సీఐఐ-7, స్వతంత్రులు-76, ఇతరులు 16 నా
నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ మున్సిపాలిటీకి మొత్తం 305 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 20 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి 81, బీజేపీ నుంచి 36, సీపీఐ(ఎం) పార్టీ నుంచి 13, కాంగ్రెస్ పార్టీ నుంచి 44, టీడీపీ నుం
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికలకు వెయ్యికి పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆదివారం నాడు 29వ వార్డు నుంచి టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ గుండు సుధా�
నాగర్కర్నూల్ : మినీ పురపోరుకు నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసింది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి �