టీఆర్ఎస్ విజయం| మినీ పురపోరు ఎన్నికల ఫలితాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్నది. ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఏడు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.
టీఆర్ఎస్ హవా| మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. జడ్చర్ల మున్సిపాలిటీలో మూడు వార్డుల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీలోని 1, 13, 14 వార్డుల్లో పార్టీ అభ్యర్థు�
నల్లగొండ : నకిరేకల్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీఆర్ఎస్ ఏడు వార్డుల్లో విజయం సాధించింది. 2, 7, 10,11,13, 17, 19 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొంద�
రంగారెడ్డి : కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్లో టీఆర్ఎస్ బోణి కొట్టింది. స్థానిక జేఎంజే ఉన్నత పాఠశాలలో అధికారులు ఓట్ల లెక్కింపును చేపట్టారు. మొత్తం 20 వార్డులకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాగా 7, 1
సిద్దిపేట : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమై కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్లలో అధికార టీఆర్ఎస్ ఆధిక్యం కొనసా�
మహబూబ్నగర్ : సోమవారం నాడు జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు చేసేందుకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం
పోలింగ్| రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. ఇందులో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూ
ఎలక్షన్ కమిషన్కు హైకోర్టు సూచన హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ఎ
ఖమ్మం : శుక్రవారం జరిగే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్కు పటిష్ట భద్రతా ఏర్పాటు చేసినట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు తొమ్మిది మంది ఏసీప