Municipal Elections | మున్సిపల్ ఎన్నికలేమో కానీ బల్దియాకు కాసుల వర్షం కురుస్తున్నది. పోటీచేసే అభ్యర్థులు కచ్చితంగా మున్సిపాలిటీ నుంచి ‘నో డ్యూస్' సర్టిఫికెట్ నామినేషన్ పత్రాలతోపాటు సమర్పించాల్సి ఉంటుంది.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి రాజకీయంగా బరితెగించారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడలేదని స్పీకర్ తీర్పు చెప్పినా.. మరో వైపు తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని అబద్ధాలు చెప్తూనే శుక్రవారం మున్సిపల్ ఎన్�
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అ త్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. ఒక్క నాగర్కర్నూల్ మినహా మిగతా చోట్లా అంత నామినేషన్ల పర్వం ప్రశాంతంగా కొనసాగింది. ఆయా పార్టీల నుంచి పోటీ పడుతున్�
మున్సిపల్ ఎన్నికల వేళ నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినా సరిత వర్గానికి అధిష్టానం బీఫామ్స్ ఇవ్వకుం
నారాయణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీని బడా బంగారు వ్యాపారి వద్ద తాకట్టు పెట్టరా? పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా పని చేసిన కార్యకర్తలను పట్టించుకోరా? అంటే కాంగ్రెస్ శ్రేణుల్లో అవును.. అనే అభిప్రాయమే వ్
జిల్లా కేంద్రం గ్రేడ్-1 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని, గెలిచే వారికే టికెట్లు ఇచ్చామని సంగారెడ్డి జిల్లా ఎన్నికల సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలో�
మున్సిపల్ ఎన్నికల వేళ మెదక్నియోజకవర్గంలోని రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత చౌదరి సుప్రభాతరావు ఆపార్టీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు.
కలెక్టర్, ఉన్నతాధికారులు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నామినేషన్ల జోష్ కనిపించింది. శుక్రవారం చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు దాఖలు చేశారు. దీ
మున్సిపల్ ఎన్నికల్లో పరకాల గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 1, 10 వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్వతంత్ర నాయకులు
మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. ఈ నెల 28న మొదలైన నామినేషన్ల స్వీకరణ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చివరి రోజు పెద్దసంఖ్యలో నామినేషన్లు వేశా�
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్లో చేరికల జోష్ కనిపిస్తున్నది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి వలసల పర్వం కొనసాగతున్నది. కాంగ్రెస్, బీజేపీ పాలనలో చేసిందేమీ లేకపోగా.. ఇప్పటికీ అంతటా క
కొడంగల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మద్దూరులో నామినేషన్ల సందర్భంగా రామాలయం చౌరస్తా నుంచి మున్సిపాలిటీ కార్య�
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో మొత్తం 2293 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టి రాజకీ�
‘ఎలాంటి బెదిరింపులకూ భయపడొద్దు.. మీకు అండగా నేనున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో మనమే గెలుస్తం.. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోండి’ అని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుని�
చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి దేశం కోసం ప్రాణాలర్పించిన సూర్యాపేట ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, అమరుడు కల్నల్ సంతోష్బాబు తల్లి బిక్కుమళ్ల మంజులాఉపేందర్ సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచేంద�