మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్లోకి వలసలు జోరందుకున్నాయి. శుక్రవారం మహబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు శివకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చే�
రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగుతున్న రెండో సాధారణ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజైన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు ద�
Municipal Elections | మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు నోడల్ ఆఫీసర్లు , స్పెషల్ ఆఫీసర్లకు సూచించారు.
మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో "ఆల్ ఈజ్ వెల్" అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే పరిస్థితి తలకిందులైంది. చండూరు మున్సిపాలిటీలో అధికార పార్టీలోని వర్గ వి�
Sircilla | మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ 6వ వార్డు నాయకులు దూడం రజని-శ్రీనివాస్ దంపతులు, ఒకటో వార్డుకు చె�
Armoor | మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోవాలనే దుష్ట తలంపుతో కాంగ్రెస్ సర్కార్ ఆ ర్మూర్లో పోలీసులను అడ్డు పెట్టుకుని అ రాచకాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ�
Municipal Elections | రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు రెండో రోజైన గురువారం 7,403 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 7,080 మంది నామినేషన్లను దాఖలు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావు సమక్షంలో బీజేపీకి చెందిన సుమారు 300 మంది ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ కొత్తగూడెం పట్టణ శాఖ మాజీ అధ్యక్షుడు ఏమునూరి శివకృష్ణ ఆధ్వర్యం�
అబద్దపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటు అనే ఆయుదంతో మున్సిపల్ ఎన్నికలలో సరైన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి అని ఆలేరు, యాదగురిగుట్ట ఎన్నికల ఇన్చార్జి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఒక్కసారిగా మున్సిపాలిటీలో సమీకరణాలు మారుతున్నాయి. కొద్దిరోజుల క్రితం గుర్రాలపాడు 7వ డివిజన్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ పార్టీలోకి