బీఆర్ఎస్ హయాంలో కోదాడ పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెందిందని, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మంజూరు చేసిన కోట్ల రూపాయల నిధులతో పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మ�
Kancharla Bhupal Reddy | నల్గొండను సుందర నగరంగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారన్నారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ.వి.ఎల్.నరసింహ రావు @కన్నారావు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దివంగత నేత చకిలం శ్రీనివాసరావు అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన గడిచిన శాసనసభ ఎన్నికల్లో
మున్సిపల్ ఎన్నికల్లో దేవరకొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలో
సీఎం రేవంత్రెడ్డి ఆంధ్రా పాలకులకు తొత్తులా మారి తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని వనపర్తి మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ఆరోపించారు. మంగళవారం మాజీ మంత్రి �
మేడారం మహా జాతర జరిగే తేదీల్లోనే మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించడం సరికాదని టీఎస్ జీసీసీ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీనాయక్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం గిరిజనులపై చిన్నచూపేనని మంగళవారం ఒక �
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ అధికారులు 69 పోలింగ్ బూత్లను గుర్తించడం జరిగింది. మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డుల్లో 45,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియ�
పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు వేములవాడ పురపాలక సంఘం పరిధిలో మరోసారి తేటతెల్లమైంది. వేములవాడ పురపాలక సంఘం పరిధిలో ఎన్నికల విజయసంకల్ప సమావేశాన్ని మంగళవారం న
Sircilla | కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలంలో సరైన నిధులు కేటాయించక సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో కుంటుపడి దయనీయ స్థితిలో ఉన్నదని నాప్ స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు.
Municipal Elections | కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు ఇవాళ షెడ్యూల్ విడుదల కానుంది.
Municipal Elections | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరుకు సర్వం రంగం సిద్ధమైంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల పరిధిలో రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ కు మంగళవారం షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు తెలుస్తున్నది.
మున్సిపల్ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56 శాతం టికెట్లు కేటాయించాలని, లేకుంటే రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనను అడ్డుకుంటామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.