చేవెళ్ల బీఆర్ఎస్లో చేరికల జోరు మొదలైంది. మున్సిపల్ ఎన్నికల వేళ గులాబీ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకులు వస్తున్నారు. చేవెళ్ల సెగ్మెంట్లోని కాంగ్రెస్ పార్టీ లో రెండు వర్గాల మధ్య పోరుతో క్యాడర్లో గం�
మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యం గా కాంగ్రెస్ సర్కారు ముందుకెళ్తున్నది. పథకాలను తాయిలాల రూపంలో ఎర వేస్తూ ఓట్లను దండుకొంటున్నది. ఎన్నికలు ఉన్న దగ్గర మాత్రమే స్కీంలను అమలు చేస్తున్నది. ఇందుక�
ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా తెలిపారు. సోమవారం ఈ మేరకు ఎదులాపురం మున్సిపాలిటీలోని ముత్తగూడె�
బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమిష్టి కృషితో ఇల్లెందు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఆ పార్టీ ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి ఆర్ జె సి కృష్ణ అన్నారు. సోమవారం ఇల్లెందు పార్టీ కార్యాలయం ముం�
KTR | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అనేక అబద్ధాలు, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్ర�
Municipal Elections | రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్, ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రులు ఉత్తమ్, అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూత్రప్రాయంగా వెల్లడించారు.
కొడంగల్ ప్రజల ఓట్లతో గెలిచి నియోజకవర్గ అభివృద్ధిని మరిచిన సీఎం రేవంత్రెడ్డిని నియోజకవర్గం నుంచి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన కోస్గి మున్సిపాలిటీకేంద్�
ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుక, మట్టి వ్యాపారాలపైనే ధ్యాస ఉందని, ప్రజల సంక�
కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి వారికి ఓట్లు వేసి మళ్లీ మోసపోవద్దని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కోరారు. ఆదివారం ఆయన పట్టణంలోని 6వ వార్డులో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యటించ�
మరికొద్ది రోజుల్లో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకత్వం రెడీ అయింది. గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు పార్టీ తరఫున �
సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఉద్దేశంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది.
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ప్రత్యేక సమన్వయకర్తలను