అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రతి పట్టణ స్థానిక సంస్థలో ఘ నంగా మహిళా వారోత్సవాలను నిర్వహించనున్న ట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అమలవుతున్న పథకాలు అద్భుతమని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా ఉన్నాయని భారత దర్శన్ ఐటీపీ ట్రైనీ ఐఏఎస్ అధికారులు ప్రశంసించారు.
టెక్నాలజీని వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు దేశంలోనే తొలిసారి సెన్సర్ విధానాన్ని అమలు చేయనున్నది.
Hyderabad | నగరంలో ఆధునిక మౌలిక వసతులతో రెండు లేఅవుట్లను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. తూర్పున పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి, ఉత్తరాన బాచుపల్లిలో రెండు భారీ లేఅవుట్లను అభివృద్ధి
Karnataka | దీపావళి పండుగను పురస్కరించుకొని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన అనుచరులకు ఖరీదైన బహుమతులను అందించారు. తన నియోజవకర్గ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు ఎవరూ
తెలంగాణలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం మొదటి వరుసలో ఉన్నందున మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడంలోనూ ముందు ఉండాలని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ ఆకాంక్షించారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠ�
నిజామాబాద్ | హైదరాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆయనతోపాటు కారు డ్రైవర్, మరో నల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ ఆస్తిపన్ను వసూలు ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. చివరి ఐదురోజుల్లో అంటే ఈనెల 31 వరకు రూ.400 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నిర్థార�