మహారాష్ట్రలోని థాణేలో ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ దవాఖానలో 24 గంటల వ్యవధిలోనే 18 మంది మరణించడం కలకలం రేపింది. వీరిలో 13 మంది ఐసీయూలో చికిత్స పొందుతుండేవారు.
దుర్మార్గులంతా ఒక్కటై.. పాలమూరు జి ల్లాను భ్రష్టు పట్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీ నివాస్గౌడ్ తెలిపారు. అనవసర మాటలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
అభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రోడ్లు విశాలంగా ఉన్న ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంటుంద ని భావించి రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర
ఓడ మల్లయ్య సామెత బీజేపీకి వర్తించినంతగా మరే ఇతర పార్టీకి వర్తించదేమో. మతోద్ధరణ తమ గుత్తహక్కు అని చెప్పుకొంటారు ఆ పార్టీ నేతలు. కానీ మతపరమైన విషయాల్లో ఇచ్చిన హామీని కూడా హుళక్కి చేయడం వారికే చెల్లింది.
హైదరాబాద్ మహా నగరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కనీస మౌలిక వసతులకు నోచుకోని మారుమూల ప్రాంతం పీర్జాదిగూడ. ఈ ప్రాంతం మీదుగా వరంగల్కు వెళ్లే రోడ్డు ఒక్కటే తారురోడ్డు. అక్కడక్కడ విసిరేసినట్టుగా కొన్ని
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్( ఇంటిగ్రేటెడ్ మార్కెట్)ను త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్మాణ పనులు శరవేంగా కొనసాగుతున్నాయి.
ఇంటి నిర్మాణ అనుమతులను సరళీకృతం చేస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన టీఎస్ బీపాస్ (తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం) దేశంలోనే నం. 1గా నిలుస�
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రతి పట్టణ స్థానిక సంస్థలో ఘ నంగా మహిళా వారోత్సవాలను నిర్వహించనున్న ట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అమలవుతున్న పథకాలు అద్భుతమని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా ఉన్నాయని భారత దర్శన్ ఐటీపీ ట్రైనీ ఐఏఎస్ అధికారులు ప్రశంసించారు.
టెక్నాలజీని వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు దేశంలోనే తొలిసారి సెన్సర్ విధానాన్ని అమలు చేయనున్నది.