నిజామాబాద్ | హైదరాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆయనతోపాటు కారు డ్రైవర్, మరో నల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ ఆస్తిపన్ను వసూలు ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. చివరి ఐదురోజుల్లో అంటే ఈనెల 31 వరకు రూ.400 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నిర్థార�