మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి పై చేయి సాధించాలన్న జాతీయ పార్టీలకు చుక్కెదురైంది. ఒకసారి మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్పై అవిశ్వాస�
వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మేయర్తో కలిసి ఫొటోదిగే విషయమై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుని పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఇదంతా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఉండగానే జరగడం గమనార్హం. వ
చారిత్రక వరంగల్ నగరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన స్మార్ట్సిటీ పథకం భవితవ్యం గందరగోళంలో పడింది. జూన్ 30తో ఈ పథకం అమలు గడువు ముగుస్తుండగా కేంద్రం పొడిగిస్తుందా? లేదా అనే దానిపై అనుమాన
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న అభిషేక్ అగస్త్యను ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మున్సిపాలిటీల్లో రిజిస్ట్రేషన్ విలువలకు ఇంటి పన్నుకు ముడిపెట్టి లెక్కించడం వల్ల ఇంటిపన్నులు అధికం అవుతున్నాయని, ఇది నిరుపేదలకు సమస్యగా మారుతున్నదని ఆల్ కాలనీస్ ఫెడరేషన్ సభ్యులు పేర్కొన్నారు.
నగరపాలక సంస్థకు ఆస్తి, నల్లా పన్నులు, అడ్వర్టైజింగ్, ట్రెడ్ లైసెన్స్, వాణిజ్య సముదాయాల అద్దె రూపంలో, పారిశుధ్య విభాగం యూజర్ చార్జీల ద్వారా ఆదాయం వస్తుంది. వీటిల్లో ముఖ్యంగా ఆస్తి పన్నుల ద్వారానే భార�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బస్తీ కార్యాచరణను అమలు చేస్తున్నారు. మహా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు బస్తీ స్థాయి నుంచే పారిశుద్ధ్య సిబ్బంది సమర్థవంతంగా పనిచేసేలా బస్తీ కార్యా
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆస్తి పన్నుల వసూలులో జోరు పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ పటిష్ట కార్యాచరణ చేపట్టగా, ఇప్పటి వరకు 80 శాతం మేరకు పన్నుల వసూలు పూర్తయింది.
జాతీయ క్రికెట్ అకాడమీ శిక్షణకు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్, సాయి ఐశ్వర్య కాలనీకి చెందిన గుగులోతు కావ్యశ్రీ ఎంపికైంది. చిన్న నాటి నుంచి క్రికెట్
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్ పై పెట్టిన అవిశ్వాసం వీగి పోయింది. అవిశ్వాస సమావేశానికి 31 మంది హాజరుకావాల్సి ఉండగా, 29 మందే హాజరయ్యారు. దీంతో కోరం లేని కారణంగా అవిశ్వాసం �
మండు వేసవి రాకముందే తాగునీటి కోసం తండ్లాట షురువైంది. తలాపునే ఉన్న మున్నేరు నీరు లేక ఏడారిని తలపిస్తోంది. చేతిలో బిందె, ప్లాస్టిక్ బకెట్లతో బోర్లు, ట్యాంకుల వద్దకు మహిళల పరుగందుకుంది. ట్యాంకర్ రాగానే న�
నిజామాబాద్ నగరపాలక సంస్థ ఆస్తి పన్ను వసూలు ప్రక్రియను వేగవంతం చేసింది. వందశాతం వసూలు చేయాలని ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని, ఆ దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. ఆస్తి పన్ను వసూలులో నిజామాబాద్ మున�
పరిగి పురపాలక సంఘం 2024-25 ఆర్థిక సంవత్సరం అంచనా సాధారణ ఆదాయం బడ్జెట్కు పాలకవర్గం ఆమోదముద్ర వేసింది. పుర పాలక సంఘం చైర్మన్ ముకుంద అశోక్ అధ్యక్షతన గురువారం బడ్జెట్పై పాలకవర్గం ప్రత్యేక సమావేశం నిర్వహించ�
Indore Mayor | మహిళా పథకం వల్ల మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి జీతాలు అందడం లేదని మధ్యప్రదేశ్లోని ఇండోర్ మేయర్ (Indore Mayor), బీజేపీ నాయకుడు పుష్యమిత్ర భార్గవ ఆరోపించారు. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తక్కువగా వస్తున�