ఓ మున్సిపల్ కమిషనర్ ప్రజా నిధులను గోల్ మాల్ చేశారు. చేయని పనికి చేసినట్టు బిల్లులు పెట్టి రూ.24 లక్షలు మింగేశారు. కొత్తగా వచ్చిన కమిషనర్ రూ.24 లక్షల పనులెక్కడా అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చిం�
కట్టంగూర్ మండలం నారెగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లకుంటబోళ్లు గ్రామానికి చెందిన రావుల జనార్దన్ రెడ్డి నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించి ఆదర్శంగా నిలిచాడు. టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్-2 ఫ
వినాయక మండపాల వద్ద కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలని బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు శుక్రవారం పట్టణ అధ్యక్షుడు పసులేటి గోపి కిషన్ ఆధ్వర�
నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేసిన బాయ్స్ హాస్టల్ను కాలనీ నుంచి తరలించాలని కోరుతూ ప్రగతి నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ అమరేందర్ రెడ్డి కి వినతి పత
వరద ప్రభావిత, లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం ఆయన కోరుట్ల పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు.
అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన పేర్కొన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యుడు డిక్కి, జిల్లా కో ఆర్డినేటర్ నల్ల శ్యామ్
Turkayanjal | మున్సిపాలిటీ పరిశుభ్రతకు నిత్యం శ్రమించే కార్మికులు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అమరేందర్రెడ్డి అన్నారు.
తడి, పొడి, హనికరమైన చెత్తను వేరు చేసి ఇళ్ల వద్దకు వచ్చే మున్సిపల్ పారిశుధ్య వాహన సిబ్బందికి అందించాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన వంద రోజుల కార్యచరణ స్వచ్ఛత పన�
వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా నగర పాలక సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ అన్నారు. నగర పాలక సంస�
గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా (Kohir Municipality) ప్రకటించడంతో తమ సమస్యలు తీరుతాయని సంతోషపడ్డ పట్టణ ప్రజలకు నిరాశే మిగిలింది. కోహీర్ గ్రామ పంచాయతీలో 21వేలకు పైగా జనాభా ఉండడంతో జనవరి 27వ తేదీన మున్సిపాలిటీగా ప్రకటి
సైబర్ నేరగాళ్లు ఏకంగా అధికారుల పేరుతో అక్రమాలకు తెరలేపారు. నగరపాలక సంస్థకు పన్నులు బకాయి ఉన్నారని వెంటనే చెల్లించాలంటూ ఫోన్ చేయడంతో పాటుగా బిల్లుల చెల్లింపుల కోసం స్కానర్ పంపిస్తున్నామంటూ దండుకుం�
పెద్దపల్లి పట్టణంలోని హోటల్లు, బార్ అండ్ రెస్టారెంట్లు వినియోగదారులకు నాణ్యమైన భోజనాలు టిఫిన్లు అందించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానా ఉదయించినట్లు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకట�
ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు సూచించారు. శనివారం ఉదయం ఆరు గంటలకు ఆయన మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో మున్సిపల్ సిబ్బందితో కలిసి విస