కామారెడ్డి మున్సిపల్ మొదటి బడ్జెట్ సమావేశం శనివారం రసాభాసగా మారింది. పారిశుద్ధ్యం సహా ఇతర సమస్యలపై కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీపడిన గుండె స్వప్నిక వర్ధన్నపేట మున్సిపాలిటీ కమిషనర్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
గ్రేటర్ను అభివృద్ధి పథకంలో నడిపించాల్సిన జీహెచ్ఎంసీలో ఇప్పుడు యజమాని లేని ఇల్లు అన్న చందంగా తయారైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ సెలవుపై వెళ్లడమే ఆలస్యం.. కింది స్థాయి అధికారుల నుంచి విభాగా�
వేములవాడ మున్సిపల్ కమిషనర్ గా సంపత్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వేములవాడ కమిషనర్గా విధులు నిర్వహించిన అన్వేష్ మంచిర్యాలకు బదిలీ కాగా మంచిర్యాల కమిషనర్ గా ఉన్న సంపత్ కుమార్ వేములవాడ బదిలీ అ�
Khammam : ఎదులాపురం మున్సిపాలిటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి నల్గొండ జిల్లా హాలియా మున్సిపల్ కమిషనర్గా వెళ్లగా.. ప్రస్తుతం హాలియా మున్సిపల్ కమిషనర్ ఎం రామదుర్గారెడ్డికి కల్లూ�
రామగుండంలో ఎక్కడ కూడా యాచకులు కనిపించవద్దనీ, ఆ దిశగా సమష్టిగా కృషి చేద్దామని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ పిలుపునిచ్చారు. స్మైల్ ప్రాజెక్టు నిర్వాహక సంస్థ శ్రీ వినాయ
జగిత్యాల నడిబొడ్డున రూ.వంద కోట్ల విలువైన మున్సిపల్ భూమి అన్యాక్రాంతంపై అధికార యంత్రాంగం కదిలింది. భూ కబ్జాతో పాటు అనుమానాస్పదమైన కిబాల పత్రం రికార్డుల ట్యాంపరింగ్, తదితర అంశాలను ప్రస్తావిస్తూ ‘నమస్త
జగిత్యాల పట్టణంలో బర్మాషల్ కంపెనీకి చెందిన పెట్రోల్, డీజిల్ బంక్తోపాటు, కిరోసిన్ ఔట్లెట్ ఏర్పాటుకు 1952లో అంకురార్పణ జరిగింది. అప్పుడు డీలర్షిప్ తీసుకునేందుకు ఏ వ్యాపారి ముందుకు రాకపోవడంతో ప్రజ
ఓ మున్సిపల్ కమిషనర్ ప్రజా నిధులను గోల్ మాల్ చేశారు. చేయని పనికి చేసినట్టు బిల్లులు పెట్టి రూ.24 లక్షలు మింగేశారు. కొత్తగా వచ్చిన కమిషనర్ రూ.24 లక్షల పనులెక్కడా అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చిం�
కట్టంగూర్ మండలం నారెగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లకుంటబోళ్లు గ్రామానికి చెందిన రావుల జనార్దన్ రెడ్డి నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించి ఆదర్శంగా నిలిచాడు. టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్-2 ఫ
వినాయక మండపాల వద్ద కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలని బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు శుక్రవారం పట్టణ అధ్యక్షుడు పసులేటి గోపి కిషన్ ఆధ్వర�
నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేసిన బాయ్స్ హాస్టల్ను కాలనీ నుంచి తరలించాలని కోరుతూ ప్రగతి నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ అమరేందర్ రెడ్డి కి వినతి పత