మున్సిపాలిటీల్లో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు మంగళవారం పురపాలక శాఖ కమిషనర్ వివరాలు వెల్లడించారు. ఇప్పటికే సర్వే ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ నెల 4న సాధారణ ప్రజలతోపాటు అభ్యంతరాలు, సలహా�
గ్రామ పంచాయతీగా ఉన్న ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పాటైంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ డాక్టర్ టీకే శ్రీదేవి ఈ నెల 28న ఉత్తర్వులు జారీచేశారు. 29వ తేదీ నుంచి ములుగు, జీవంతరా�
ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన బత్తుల మానసతో పాటు వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగిణి దాసరి సరళ, ఏఎస్సై బండ సంపత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ స్వరూపా ముత్యంరావు లను పట్టణానికి చెందిన సిద�
భాగ్యరెడ్డి వర్మ సేవలు స్ఫూర్తిదాయకమని మున్సిపల్ కమిషనర్ మహ్మద్ నియాజ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు.
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో దరఖాస్తులు చేసుకున్న అర్హులైన పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకుండా, పీఎఫ్ జమచేయకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారని, మున్సిపల్ కమిషనర్ తమ సంక్షేమాన్ని విస్మరించారని రామాయంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం పారిశుధ్య కార్మికులు
Bio-mining | ట్టణంలోని కల్లూరు రోడ్ లో గల డంపింగ్ యార్డులో జరుగుతున్న బయో మైనింగ్ చెత్త శుద్ధీకరణ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ శుక్రవారం పరిశీలించారు.
Municipal Commissioner | నిజామాబాద్ పట్టణంలో వ్యాపారస్థులు , ప్రజలు పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పడాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు వ్యాపార, వాణిజ్య స
‘హరీశన్నా.. మా దుకాణాలు కూలగొడుతున్నరు. మమ్మల్ని ఆదుకోండి. 28 ఏండ్ల సంది ఇక్కడనే ఉంటున్నం. ఎవరూ మా జోలికి రాలె. కానీ ఇప్పుడొచ్చి రోడ్లు ఆక్రమించిండ్రని కూలగొడుతున్నరు..’ అంటూ బండ్లగూడ జాగీర్కు చెందిన చిరు �
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా తౌటం శివాజీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 2019 గ్రూప్-2 అధికారి అయిన ఆయన ఇప్పటి వరకు సెక్రేటేరియట్లో ఏఎస్వోగా పనిచేశారు. తాజాగా మంచిర్యాల మున్సిపల్ కార�
Suryapet | నేరేడుచర్ల(Nereducherla) మున్సిపల్ కమిషనర్ తాగి విధులు నిర్వర్తిస్తూ.. బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యం చేస్తున్న కమిషనర్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి.
మూడు నెలల వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ కామారెడ్డి మున్సిపల్ కార్మికులు గురువారం ఆర్డీవో కార్యాలయం ఎదుట సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శానిటేషన్, నీటి సరఫరా, ఎలక్ట్రికల్ విభాగాల్లో