మున్సిపాలిటీల్లోని పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని, పనుల్లో నిర్లక్ష్యం వహించే ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని, ఆ పనులను కొత్త ఏజెన్సీలతో చేపట్టాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులన�
హైదరాబాద్ నగరంలోని 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రామంతాపూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ను నిర్ణయిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ హైకోర్టుకు తెలియజేశారు.
నగరంలోని పౌరులకు మరింత చేరువగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేలా వార్డు స్థాయిలో అధికార వికేంద్రకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం జీహెచ్ఎంసీకి సంబంధించిన ఫిర్య�
గ్రామకంఠం సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని వికారాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రాహుల్శర్మ అధికారులకు సూచించారు. మంగళవారం పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో పల్లె ప్రకృతివనం, నర్సరీ, సెరిగేషన్, కం
2022-23 ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈ మేరకు ఇప్పటికే అధికార యంత్రాంగం పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 12 బల్దియాలు ఉండగా,
మంచిర్యాలలో కలకలం సృష్టించిన జ్యోతి ఆత్మహత్య కేసులో పోలీసులు ఆమె భర్త మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై వేధింపులు, గృహహింస, ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలను ఆధారంగా చేసుకుని ఆయా సెక్షన్ల కింద కే
జనగామ మున్సిపల్ కమిషనర్ పట్ల ఆర్డీవో వ్యవహరించిన తీరును తెలంగాణ మున్సిపల్ కమిషనర్ల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. మున్సిపల్ కమిషనర్లు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పనిచేస్తారని, రెవెన్యూ అధికారు
తన జన్మదిన వేడుకలకు హాజరుకాలేదన్న కారణంతో కింది స్థాయి సిబ్బందికి మెమో జారీ చేసిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ను సస్పెండ్ చేయాలని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు
హైదరాబాద్ : బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. వేడుకలకు హాజరు �