మహబూబ్నగర్ మెప్మా పరిధిలోని మహిళా స్వయం సహాయక బృందాల నిధుల గోల్మాల్లో బ్యాంక్ అధికారులే సూత్రధారులు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంక్ లింకేజీ రుణాల మంజూరులో చోటుచేసుకున్న అంశాలు ఇందుకు �
ఎర్రకుంట బఫర్జోన్లో ని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసి, వాటిని ప్రోత్సహించారంటూ హైడ్రా చేసిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో నిజాంపేట మున్సిపల్ కమిషనర�
జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై హెడ్ పోస్టాఫీసు ప్రాంతంలోని రాయల్ ఫుడ్ కోర్టు పరిసరాలు, లోపల అపరిశుభ్రంగా ఉండడంతో యజమాని జానీపాషాకు మున్సిపల్ కమిషనర్ రూ.5వేల జరిమానా విధించారు.
నిజామాబాద్ నగరంలోని 41వ డివిజన్ డాక్టర్స్ కాలనీలో ఉన్న మున్సిపాలిటీ పార్కు మురికి కూపంలా మారింది. పారిశుద్ధ్య నిర్వహణ తీరు సక్రమంగా లేకపోవడంతో చుట్టు పక్కల ఇండ్ల నుంచి వచ్చే మురికినీరు ఇక్కడికే చేరు�
పదమూడేళ్ల క్రితం జీపీ పరిధిలో పాసుపుస్తకం ద్వారా కొన్న 12 గుంటల స్థలానికి, మున్సిపల్లో ఆస్తిపన్నుకు సంబంధించిన నకిలీ పత్రాన్ని సృష్టించి, దాని ఆధారంగా ఒకేసారి 12 ఏండ్ల వీఎల్టీ టాక్స్ చెల్లించి, రిజిస్ట
ఆరోగ్య కార్యకర్తలకు జీతాలు చెల్లించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయని నిర్మల్ జిల్లా కలెక్టర్, నిర్మల్ మున్సిపల్ కమిషనర్లకు విధించిన జైలు శిక్ష అమలును దిసభ్య ధర్మాసనం నిలుపుదల చే
బ్రహీంపట్నం మున్సిపల్ వైస్చైర్మన్ ఎన్నికకు ము హూర్తం ఖరారైంది. ఈ నెల 24వ తేదీన ఆ పదవిని భర్తీ చేసేందుకు చర్యలు తీసు కోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆదేశాలు జారీచేశారు.
ఓ వైపు కార్మిక దినోత్సవం జరుగుతుంటే.. మరోవైపు జనగామ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పారిశుద్ధ్య కార్మికులను అవమానకర రీతిలో నోటి దురుసుతనంతో మాట్లాడారు. కార్మిక దినోత్సవం సందర్భంగా బుధవారం విధులకు రా
హోటళ్లు, రెస్టారెంట్లు, క్లినిక్స్ తదితర వాటికి ఫోన్ చేసి నేను ము న్సిపల్ కమిషనర్ను మాట్లాడుతున్నా.. లైసెన్స్ గ డువు ముగిసినా ఇంకా రెన్యువల్ చేసుకోరా.. కలెక్టర్ గారు రెన్యువల్ విషయంపై ఆరా తీస్తూ ఏ
పాలమూరు అభివృద్ధి పనులకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. దీంతో మున్సిపాలిటీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన అభివృద్ధి పనులన్నీ ప్రభుత్వం మారడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అధికార పార్టీ నేతలు చ�