ముంబైలో శివసేన నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ షా చేసిన కారు ప్రమాదంలో అసలు వాస్తవం బయటకు వచ్చింది. ప్రమాదం తర్వాత మిహిర్ ఫోన్లో తన తండ్రికి విషయం చెప్పడంతో ఆయన వెంటనే ఘటనా స్థలికి చేరుకొని కొడుకుని అక�
Look Out Circular | కారుతో ఢీకొట్టి మహిళ మరణానికి కారణమైన సీఎం షిండే వర్గం శివసేన నేత కుమారుడిపై లుక్ అవుట్ నోటీస్ను పోలీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి. అయితే చట్టం ముందు అం
Mumbai | మహారాష్ట్ర ముంబై (Mumbai)ని భారీ వర్షం ముంచెత్తింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
Raigad Fort | ప్రముఖ పర్యాటక ప్రాంతం రాయ్గఢ్ ఫోర్ట్ (Raigad Fort)ను వరద చుట్టుముట్టింది. సుమారు 30 మందికిపైగా పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు (Tourists stuck).
Mumbai | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బేలాపూర్ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలు థానే వెళ్లేందుక బేలాపూర్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కేందుకు వచ్చింది. అయితే భారీగా ప్రయ�
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) వర్షం దంచికొట్టింది. సోమవారం తెల్లవారుజామున మొదలైన వాన ఉదయం 7 గంటలవ వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో వర్షపు నీరు ముంబై మహానగరాన్ని ముంచెత్తింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Gold chain for dog | కొందరు పెంపుడు కుక్కలపై అమితమైన ప్రేమ చూపిస్తుంటారు. ఖరీదెంతయినా లెక్క చేయకుండా ఆరోగ్యకరమైన తిండిపెడుతారు. పసిపాపకు చేయించినట్టు స్నానం చేయిస్తారు. అది ఏమాత్రం అస్వస్థతకు గురైనా ఎత్తుకుని ఆస్�
Shinde Sena Leader's Son | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన నేత కుమారుడు మద్యం సేవించి బీఎండబ్ల్యూ కారు డ్రైవ్ చేశాడు. స్కూటర్పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహిళ మరణించగా ఆమె భర్త గాయప�
టీ20 ప్రపంచకప్ సాధించి దశాబ్దాల కలను నెరవేర్చిన రోహిత్ సేన (Team India) భారత్కు చేరుకుంది. గురువారం ఉదయం టీమ్ఇండియా సభ్యుల ప్రత్యేక విమానం ఢిల్లీలో దిగింది. 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్తో స్వద
Team India | టీ20 ప్రపంచకప్ విజేత టీమిండియా ఎట్టకేలకు బార్బడోస్ నుంచి సొంత దేశానికి ప్రయాణమైంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో జట్టు భారత్లో రానున్నది. ఎయిర్ ఇండియా విమానం (AIC24WC) గురువారం ఉదయం ఆరు గంట�
Nita Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా ముంబైలో మంగళవారం సామూహిక వివాహ కార్యక్రమాన్ని అట్టహాసం�
High Tide : దేశవ్యాప్తంగా నిన్నమొన్నటి వరకూ వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు వర్షాలతో కొంత ఉపశమనం పొందుతున్నారు. పలు నగరాలను భారీ వర్షాలు ముంచెత్తగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి.
“కల్కి 2898 ఏడీ’ చిత్రంలో భాగం కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇదొక అద్భుతమైన అనుభవం. ఈ సినిమా ద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తారు. ఇలాంటి సినిమాను గతంలో ఎప్పుడూ చేయలేదు’ అన్నారు బిగ్బి అమితాబ్ బచ్చన్.
IndiGo flight: చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అయితే సురక్షితంగానే ఆ విమానం ముంబైలో నిన్న రాత్రి 10.30 నిమిషాలకు ల్యాండ్ అయ్యింది. ఇండిగో దీనిపై ప్రకటన జారీ చేసింది.