రంజీ ట్రోఫీ-2024 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ముంబైకి షాకిచ్చేందుకు విదర్భ అన్ని అస్ర్తాలనూ సిద్ధం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో రహానే సేనను 270 పరుగులకే ఆలౌట్ చేసి 113 పరుగుల భారీ ఆధిక్యాన
Tesla in India | అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా భారత్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టెస్లా సీఈవో ఎలాన్ మధ్య ఇటీవల సమావేశ�
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) రెండో సీజన్ విజేతగా మాఝి ముంబై నిలిచింది. పూణెలోని దాదోజీ కొండదేవ్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ముంబై.. శ్రీనగర్ కి వీర్ను మూడు వికెట్ల తేడాతో ఓడ�
New India Co-op Bank | కో ఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీంతో ఖాతాదారులు ఆందోళన చెందారు. పెద్ద సంఖ్యలో ఆ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ �
వారానికి 70 గంటలు పని చేయాలని, 90 గంటలు పని చేయడంతో పాటు ఆదివారాలూ ఆఫీసులకు రావాలని పెద్ద కంపెనీల బాసులు చెప్తుంటే.. రెడ్ ఇన్ ది వైట్ అనే యాడ్ ఏజెన్సీ టైమ్కు పని ముగించాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్
హర్యానాతో ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న రంజీ క్వార్టర్స్లో మాజీ చాంపియన్ ముంబై మ్యాచ్పై పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వైఫల్యంతో నిరాశపరిచినా ఆ తర్వాత ముంబై అద్భుతంగా పుంజుకుంది. �
Wife Kills Husband In Front Kids | వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. పిల్లల ముందే అతడి గొంతు కోసి చంపింది. ప్రియుడితో కలిసి మృతదేహాన్ని పడేసింది. భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్య
Luxury Home Prices | లగ్జరీ ఇండ్ల ధరల్లో ఢిల్లీ ఆరవ, ముంబై ఏడో స్థానంలో నిలిచాయి. అంతర్జాతీయంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్, ఇటలీలోని మనీలా నగరం మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.
మోసానికి పాల్పడిన కేసులో లూధియానా కోర్టు నుంచి అరెస్టు వారెంట్ జారీ అయినట్టు ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై సినీ నటుడు సోనూసూద్ శుక్రవారం స్పందించారు. ఈ వార్తను సంచలనాత్మకం చేశారని, చిలువలు పల�
ఇంగ్లండ్తో స్వదేశంలో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఈ ఫార్మాట్లో భారత సారథిగా ఉన్న సూర్యకుమార్ యాదవ్తో పాటు ఆల్రౌండర్ శివమ్ దూబె రంజీల బాట పట్టారు. ఈనెల 8 నుంచి హర్యానాతో జరుగబోయే రంజీ క్వార్టర్ ఫైనల
Ranji Trophy : ముంబైతో జరిగిన రంజీ మ్యాచ్లో జమ్మూకశ్మీర్ జట్టు స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. 5 వికెట్ల తేడాతో ఆ జట్టు గెలిచింది. మరో మ్యాచ్లో కర్నాటక చేతిలో పంజాబ్ జట్టు ఓటమి పాలైంది.
మహారాష్ట్రలో శుక్రవారం ఘోర దుర్ఘటన సంభవించింది. భండారా జిల్లాలోని ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 8 మంది మరణించినట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం శుక్�