ప్రముఖ విద్యావేత్త, రచయిత, న్యాయ కోవిదుడు అబ్దుల్ గఫూర్ మజీద్ నూరానీ (94) గురువారం ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన 1930 సెప్టెంబరు 16న ముంబైలో జన్మించారు. ఆయన బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులో న్�
AP News | తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైసీపీ పార్టీ హెచ్చరించింది. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ఇలా నిరాధార ఆరోపణలు చేస్తారా? అని మండిపడింది. ఓ బాలీవుడ్ నటిని వైసీపీ నాయకుడు వేధ
AP News | వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఓ బాలీవుడ్ నటిని వైసీపీ నాయకుడు వేధించారనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ముంబైకి చెందిన నటిని కృష్ణా జిల్లా వైసీపీ నేత కుక్కల నాగేశ్వరరావు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడ�
కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని (Emergency) ప్రకటించారు. ముంబై నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) 657 విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
AAP To Contest Maharashtra Polls | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపింది. ముంబైలోని మొత్తం 36 స్థానాల్లో అభ్యర్థులను పోటీక�
Job Reservations For Locals : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ స్ధానికులకే ఉద్యోగాలనే నినాదానికి ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే పదును పెడుతున్నారు.
Man Kills Wife and Dies | ఒక వ్యక్తి తన ఇంట్లో భార్య గొంతునొక్కి హత్య చేశాడు. ఆ తర్వాత అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి ముందు వేరే ప్రాంతంలో పని చేస్తున్న కుమారుడి కోసం ఫ్లైట�
Howara-CSMT Express | జార్ఖండ్లోని చక్రధర్పూర్ వద్ద హౌరా - సీఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 20 మందికి పై
తనతో గొడవ పడిన భార్యను అడవికి తీసుకెళ్లి గొలుసుతో ఆమె కాళ్లను చెట్టుకు కట్టేసి పరారయ్యాడో భర్త. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్న ఆమెను ఓ గొర్రెలకాపరి చూడడంతో ప్రాణాలతో బయటపడగలిగింది. మహారాష్ట్రలోని సింధు�