Sayaji Shinde | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడటంతో అక్కడ కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు చేరికలకు తెరలేపాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటామోటా నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార
పారిశ్రామిక దిగ్గజం, దాతృశీలి రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముగిశాయి. వొర్లిలోని శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ముందుగా ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శణార్�
Ranji Trophy : దేశవాళీ క్రికెట్లో వరల్డ్ కప్తో సమానంగా భావించే రంజీ ట్రోఫీ (Ranji Trophy)కి వేళైంది. జాతీయ జట్టులో చోటు ఆశించే కుర్రాళ్లకు వీసా లాంటిదిగా భావించే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ రేపటి నుంచే మొదలవ్వ�
Ratan Tata | రతన్ టాటా (Ratan Tata) అంతిమ యాత్ర ( last rites) ప్రారంభమైంది. ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ నుంచి రతన్ టాటా పార్థివదేహాన్ని అంతియ యాత్రగా తీసుకెళ్తున్నారు.
టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన పార్ధివదేహాన్ని కోల్బాలోని నివాసానిక
మహారాష్ట్రలోని ముంబైలో (Mumbai) ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ముంబైలోని బెంబూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనమయ్యారు.
ప్రతిష్టాత్మకమైన ఇరానీ కప్ను దేశవాళీలో దిగ్గజ జట్టు ముంబై సొంతం చేసుకుంది. ఈ ఏడాది రంజీ చాంపియన్ అయిన ముంబై.. ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో గెలవడం ద్వారా 27 ఏండ్ల తర్వాత ఈ ట్రోఫీని ముద�
Bathukamma | మహారాష్ట్రలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. ముంబయి ప్రాంతీయ పద్మశాలీ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో దాదర్లోని యోగి సభగృహలో శుక్రవారం సంబురాలు జరిపారు. వేడుకలకు ముంబయి నుంచి 25 పద్మశాలి సంఘాలకు చెంద�
MP's son hospitalised after arrest | కాంగ్రెస్ ఎంపీ కుమారుడు కారు డ్రైవ్ చేస్తూ రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ కేసులో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో ఎంపీ కుమారుడు హాస్పిటల్లో చేరా
Irani Cup 2024 : దేశవాళీ క్రికెట్లో రికార్డు స్థాయిలో 42వ సారి రంజీ ట్రోఫీ గెలుపొందిన ముంబై (Mumbai) 27 ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. బ్యాటర్లతో పాటు బౌలర్ల అసమాన పోరాటంతో ముంబై ఎట్టకేలకు ఇరానీ కప్లో చాంపియ�
దేశవ్యాప్తంగా ఐఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మరో నాలుగు స్టోర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది యాపిల్ సంస్థ. పుణె, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలలో కొత్త స్టోర్లను నెలకొల్పను
ఇరానీ కప్లో రంజీ చాంపియన్ ముంబై జట్టు సాధించిన భారీ స్కోరు (537)కు రెస్టాఫ్ ఇండియా (ఆర్వోఐ) కూడా దీటుగా బదులిస్తోంది. లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్ మూడో రోజు ఆటలో భాగంగా ఆ జట్టు 74 ఓవర్లలో 4 వికెట్ల నష్ట�