Apple – iPhone 16 | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం శుక్రవారం తెల్లవారుజాము నుంచే దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఏఐ సాంకేతిక తరహాలో ఆపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తో శక్తివంతంగా రూపొందించిన
Duplex Apartment : ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముంబైలోని బాంద్రా పాలి హిల్ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు.
Cars Crashed: ముంబై బ్రిడ్జ్పై మెర్సిడీజ్, బీఎండబ్ల్యూ, వాగన్ ఆర్ కార్లు ఢీకొన్నాయి. ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. బాంద్రా-వర్లీ బ్రిడ్జ్పై ఈ ఘటన జరిగింది.
Car Trapped in Caved Road | రోడ్డు కుంగిపోవడంతో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఒక కారు ఆ గుంతలో ఇరుక్కుపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Natasa Stankovic | భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ (Natasa Stankovic) దాదాపు రెండు నెలల తర్వాత ముంబై (Mumbai)లో దర్శనమిచ్చింది.
Haider Raza : 2.5 కోట్లు ఖరీదైన సయ్యిద్ హైదర్ రాజా పెయింటింగ్ను ముంబైలోని వేర్హౌజ్ నుంచి ఎత్తుకెళ్లారు. ఎంఆర్ఏ మార్గ్ పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదు చేశారు. ముంబైలోని గురు ఆక్షన్ హౌజ్ వేర్హౌజ్ నుంచి దొంగ�
Irani Cup 2024 : దేశవాళీ క్రికెట్లో పాపులర్ అయిన ఇరానీ కప్ (Irani Cup 2024) వేదిక మారనుంది. భారీ వర్షాల నేపథ్యంలో మెగా టోర్నీని ముంబై (Mumbai) బయట నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. దేశవాళీ క్రికెట్ 2024-25 షెడ్యూల్ ప్�
ముంబైలోని టైమ్స్ టవర్లో (Times Tower) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు లోయర్ పరేల్ ప్రాంతంలో ఉన్న టైమ్స్ టవర్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పై అంతస్తులకు వ్యాపించడంతో భార�
T20 World Cup 2024 : మహిళల టీ20 వరల్డ్ కప్ టోర్నీకి నెల రోజుల సమయం ఉందంతే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) వేదికగా విశ్వ క్రికెట్ పండుగ మొదలవ్వనుంది. ఆనవాయితీ ప్రకారం వరల్డ్ కప్ ట్రోఫీ టూర్ను నిర్వహిస్తు�
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం (Shivaji Statue) కూలిన ఘటనలో శిల్పి జైదీప్ ఆప్టేని (Jaydeep Apte) పోలీసులు అరెస్టు చేశారు. అతని భార్య ఇచ్చిన సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్కోట్ కోటలో
Cops Planting Drugs On Man | ఒక వ్యక్తిని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అతడ్ని తనిఖీ చేస్తున్న సమయంలో ప్యాంటు జేబులో డ్రగ్స్ ఉంచారు. ఆ వ్యక్తి వద్ద డ్రగ్స్ ఉన్నట్లు ఆరోపించి అదుపులోకి తీసుకున్నా�
బుచ్చిబాటు టోర్నీలో స్టార్లతో కూడిన ముంబై క్రికెట్ జట్టు దారుణ పరాభవానికి గురైంది. తమిళనాడు నిర్దేశించిన 510 పరుగుల భారీ ఛేదనలో ముంబై.. 223 పరుగులకే ఆలౌట్ అయింది.