IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 ఉత్కంఠగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 46 మ్యాచులు జరిగాయి. ప్లేఆఫ్ పోరాటం రసవత్తరంగా మారింది. నాలుగు ప్లేఆఫ్ బెర్తుల కోసం ఎనిమిది జట్ల మధ్య పోరాటం జరుగుతున్నది.
బ్యాటింగ్ మెరుపులు, బౌలర్ల జోరుతో ఐపీఎల్-18 సీజన్లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) వరుసగా ఐదో విజయాన్ని నమోదుచేసింది. ఆదివారం వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 54 పరుగుల తేడాతో జయ�
వరుస పరాభవాలు ఎదురవుతున్నా ఐపీఎల్-18లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఆటతీరులో మార్పు రావడం లేదు. ప్రత్యర్థుల వేదికలతో పాటు సొంత మైదానంలోనూ సన్రైజర్స్ బొక్కబోర్లా పడుతున్నది. ప్లేఆఫ్స్ రేస�
RTC Buses | ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.
Traffic Restrictions | ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఉండటంతో స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షల
సీజన్ ఆరంభంలో తడబడ్డ ముంబై ఇండియన్స్ ఐపీఎల్-18లో వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టింది. ఢిల్లీ, హైదరాబాద్పై ఇచ్చిన విజయాల ఊపులో ఉన్న హార్దిక్ పాండ్యా సేన.. వాంఖడేలో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస�
సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో సతమతమైన ముంబై ఇండియన్స్ క్రమంగా పుంజుకుంటున్నది. ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్తో అనూహ్య విజయం సాధించిన ఆ జట్టు.. గురువారం సొంత వేదికపై సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)న�
‘డియర్ క్రికెట్. గివ్ మీ వన్ మోర్ చాన్స్'.. 2022, డిసెంబర్ 10న కరుణ్ నాయర్ చేసిన ట్వీట్ ఇది. కట్చేస్తే.. మూడేండ్ల తర్వాత ఆదివారం ముంబై ఇండియన్స్తో ఢిల్లీలోని అరుణ్ జైట్లి స్టేడియంలో అతడు సృష్టించిన
ఐపీఎల్-18లో ఓటమన్నదే లేకుండా సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్కు సీజన్లో తొలి షాక్. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో
ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను ఊపేసింది. ఫ్యాన్స్ను మునివేళ్లపై నిలబెడుతూ ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో ముంబై ఇండియన్స్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)దే పైచేయి అయ్యింది.
ఐపీఎల్-18లో పడుతూ లేస్తూ సాగుతున్న ముంబై ఇండియన్స్కు శుభవార్త. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆదివారం జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని ముంబై తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. హా
లక్నో సూపర్జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్, దిగ్వేశ్ రాఠిపై జరిమానా పడింది. శుక్రవారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా స్లోఓవర్రేట్కు పాల్పడినందుకు గాను కెప్టెన్ పంత్కు 12 లక్షల జరిమానా వి�