ఈనెల 11న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ధర్మశాల వేదికగా జరగాల్సి ఉన్న ఐపీఎల్ మ్యాచ్ వేదిక మారింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న ఎయిర్పోర్ట
IPL 2025 | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ఎయిర్పోర్ట్లను మూసివేసింది. విమానాశ్రయాలన
IPL Playoffs | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) కొనసాగుతున్నది. ప్లేఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఐపీఎల్లో 56 మ్యాచులు జరిగాయి. ప్రస్తుతం మూడు జట్లు ప్లేఆఫ్ (IPL Playoffs) రేసు నుంచి నిష్క్రమించాయి. చెన్నై సూపర�
ఈ సీజన్లో వరుసగా ఆరు విజయాలతో దూకుడు మీదున్న ముంబై ఇండియన్స్ జోరుకు బ్రేక్ పడింది. అప్రతిహాతంగా సాగుతున్న ఆ జట్టు జైత్రయాత్రకు గుజరాత్ టైటాన్స్(జీటీ) కళ్లెం వేసింది.
Shivalik Sharma : ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ శివాలిక్ శర్మ (Shivalik Sharma) అరెస్ట్ అయ్యాడు. అత్యాచారం కేసులో అతడిని రాజస్థాన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Trent Boult : పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. టీ20 క్రికెట్లో 300 వికెట్లు తీసిన ప్లేయర్గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్తో జైపూర్లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పేసర్ ఆ మైలురాయిని దాటేశాడు. న్యూజిలాండ్�
ఐపీఎల్-18లో వరుస విజయాలతో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్ మరోసారి సత్తాచాటింది. గురువారం జైపూర్లోని సవాయ్మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను 117 పరుగుల తేడాతో ఓడించింది.
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 ఉత్కంఠగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 46 మ్యాచులు జరిగాయి. ప్లేఆఫ్ పోరాటం రసవత్తరంగా మారింది. నాలుగు ప్లేఆఫ్ బెర్తుల కోసం ఎనిమిది జట్ల మధ్య పోరాటం జరుగుతున్నది.
బ్యాటింగ్ మెరుపులు, బౌలర్ల జోరుతో ఐపీఎల్-18 సీజన్లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) వరుసగా ఐదో విజయాన్ని నమోదుచేసింది. ఆదివారం వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 54 పరుగుల తేడాతో జయ�
వరుస పరాభవాలు ఎదురవుతున్నా ఐపీఎల్-18లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఆటతీరులో మార్పు రావడం లేదు. ప్రత్యర్థుల వేదికలతో పాటు సొంత మైదానంలోనూ సన్రైజర్స్ బొక్కబోర్లా పడుతున్నది. ప్లేఆఫ్స్ రేస�
RTC Buses | ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.
Traffic Restrictions | ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఉండటంతో స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షల
సీజన్ ఆరంభంలో తడబడ్డ ముంబై ఇండియన్స్ ఐపీఎల్-18లో వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టింది. ఢిల్లీ, హైదరాబాద్పై ఇచ్చిన విజయాల ఊపులో ఉన్న హార్దిక్ పాండ్యా సేన.. వాంఖడేలో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస�