ఐపీఎల్-18లో సమిష్టి ప్రదర్శనతో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకున్న పంజాబ్ కింగ్స్ మరో స్ఫూర్తివంతమైన ఆటతీరుతో సత్తా చాటింది. లీగ్ దశలో తాము ఆడిన ఆఖరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఓడించి పాయి
ముంబై ఇండియన్స్కు సుదీర్ఘకాలం ఫినిషర్గా బాధ్యతలు నిర్వర్తించిన విండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ నిష్క్రమణ తర్వాత ఆ జట్టుకు లోయరార్డర్లో పరిస్థితులకు తగ్గట్టుగా ఆడే బ్యాటర్ లేక తంటాలు పడింది. కాన�
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు దక్కింది. బుధవారం జరిగిన కీలక పోరులో ముంబై 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ముంబై..ఢిల్లీన�
ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ముంబై ఇండియన్స్.. త్వరలో తమ జట్టును వీడనున్న ముగ్గురు విదేశీ ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేసింది. ఈనెల 26 తర్వాత ముంబై ఆటగాళ్లు విల్ జాక్స్, రికెల్టన్, కార్బిన్ బోష్ ఆ జట్టును వీడన
ఈనెల 11న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ధర్మశాల వేదికగా జరగాల్సి ఉన్న ఐపీఎల్ మ్యాచ్ వేదిక మారింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న ఎయిర్పోర్ట
IPL 2025 | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ఎయిర్పోర్ట్లను మూసివేసింది. విమానాశ్రయాలన
IPL Playoffs | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) కొనసాగుతున్నది. ప్లేఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఐపీఎల్లో 56 మ్యాచులు జరిగాయి. ప్రస్తుతం మూడు జట్లు ప్లేఆఫ్ (IPL Playoffs) రేసు నుంచి నిష్క్రమించాయి. చెన్నై సూపర�
ఈ సీజన్లో వరుసగా ఆరు విజయాలతో దూకుడు మీదున్న ముంబై ఇండియన్స్ జోరుకు బ్రేక్ పడింది. అప్రతిహాతంగా సాగుతున్న ఆ జట్టు జైత్రయాత్రకు గుజరాత్ టైటాన్స్(జీటీ) కళ్లెం వేసింది.
Shivalik Sharma : ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ శివాలిక్ శర్మ (Shivalik Sharma) అరెస్ట్ అయ్యాడు. అత్యాచారం కేసులో అతడిని రాజస్థాన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Trent Boult : పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.. టీ20 క్రికెట్లో 300 వికెట్లు తీసిన ప్లేయర్గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్తో జైపూర్లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పేసర్ ఆ మైలురాయిని దాటేశాడు. న్యూజిలాండ్�
ఐపీఎల్-18లో వరుస విజయాలతో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్ మరోసారి సత్తాచాటింది. గురువారం జైపూర్లోని సవాయ్మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను 117 పరుగుల తేడాతో ఓడించింది.