మహారాష్ట్రలోని ముంబై ఎయిర్పోర్ట్లో రూ. 70 కోట్ల విలువైన హెరాయిన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇథియోపియా నుంచి వస్తున్న ఓ ప్రయ�
Heroin seized | ముంబయి డీఆర్ఐ అధికారులు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ను పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడి నుంచి దాదాపు పది కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకోగా.. అంతర్జాతీయ మార్కెట్లో విల
ముంబైలోని (Mumbai) అంతర్జాతీయ విమానాశ్రయంలో 3 కిలోల బంగారం పట్టుబడింది. మార్చి 10న అడిస్ అబాబా (Addis Ababa) నుంచి ముంబై వచ్చిన విదేశీ ప్రయాణికులను (Foreign nationals) కస్టమ్స్ అధికారులు (Mumbai Customs) తనిఖీచేశారు.
Cocaine Seized | ఇథియోపియా నుంచి ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తి నుంచి రూ.25కోట్ల విలువైన 2.58 కిలోల కొకైన్ డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్బు కడ్డీల్లో దాచి తరలిస్తుండగా పట్టుకున్
ఈమధ్య పంత్ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్పై బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా స్పందించింది. అతను మనదేశ సంపద.. మనదేశ గౌరవం' అని అంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబై విమానాశ్రయంలో వాటా విక్రయానికి సంబంధించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై జీవీకే గ్రూపు స్పందించింది. ఈ వాటా విక్రయానికి సంబంధించి ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిడి రాలేదని స్పష్టంచేసింది.
Malaika Arora | బాలీవుడ్ నాయికానాయకులు మలైకా అరోరా, అర్బాజ్ఖాన్ల నడుమ చాన్నాళ్ల తర్వాత ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. 2017లో విడాకులు తీసుకున్న ఈ జంట కొడుకు అర్హాన్ఖాన్ను అమెరికాకు సాగనంపేందుకు విడివిడిగా ఎయి�
ముంబయి అంతర్జాతీయ ఎయిర్పోర్టులో శుక్రవారం సుమారు రూ.47 కోట్ల విలువైన హెరాయిన్, కొకైన్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి సౌతాఫ్రికా నుంచి కెన్యా మీదుగా ముంబయికి 4.47 కిలోల హెరాయిన్ను డాక్య�
టాలీవుడ్ స్టార్ నటి సమంత.. ఎట్టకేలకు బయటకు వచ్చింది. ఇటీవల ‘యశోద’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సామ్.. ఆ తర్వాత ఎక్కడా బయట ప్రపంచానికి కనిపించలేదు. చిత్ర సక్సెస్ మీట్లకు కూడా దూరంగా ఉంది. కొన్ని రోజు�
అబ్బా.. చాయ్, సమోసా ఆ కాంబినేషనే వేరు. ఈవినింగ్ స్నాక్స్కి బెస్ట్ ఛాయిస్. అలా చల్లటి వాతావరంలో సమోసాను ఆరగిస్తూ.. చాయ్ను ఆస్వాదిస్తే ఆ మజానే వేరనుకోండి. ప్రయాణ సమయాల్లోనూ చాలా మంది ఈ కాంబినేషన్నే ఎక్
Mumbai Airport | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో శనివారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ ఇద్దరు ప్రయాణికుల నుంచి
సర్వర్ల క్రాష్ వల్ల కంప్యూటర్లు పని చేయకపోవడంతో మ్యానువల్ పద్ధతిని ఎయిర్పోర్ట్ సిబ్బందిని పాటిస్తున్నారు. దీంతో ప్రయాణికులు పలు గంటలపాటు క్యూలల్లో వేచి ఉన్నారు.
Crime news | విమానాశ్రయాల్లో తనిఖీలు అత్యంత పకడ్బందీగా ఉంటాయి. ప్రయాణికుల లగేజీ కూడా పరిమితికి కొన్ని గ్రాములు ఎక్కువ ఉన్నా అనుమతించరు. అయినా స్మగ్లర్లు
Mumbai airport | మహారాష్ట్ర ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.32కోట్ల విలువైన 61 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ఈ కేసుల్లో
Crime news | మహారాష్ట్రలో ముంబైకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అక్రమంగా మాదకద్రవ్యాలు తరలిస్తున్న ఓ నిందితుడి ఆటకట్టించారు. నైరోబి నుంచి