దేశంలో నిరుద్యోగ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చాటే సంఘటన ముంబై ఎయిర్పోర్టులో జరిగింది. ఎయిర్పోర్టులో ప్రయాణికుల లగేజీని లోడింగ్, అన్లోడింగ్ చేయడం కోసం లోడర్ ఉద్యోగాలు, ఎయిర్పోర్టులో నిర్వహణ పనుల కోసం �
కొన్నిసార్లు మన ప్రమేయం ఏమాత్రం లేకుండా జరిగిన సంఘటనల వల్ల కూడా అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుంది. అగ్ర హీరో నాగార్జునకు ఇటీవల అలాంటి పరిస్థితే ఎదురైంది. కొద్దిరోజుల క్రితం ముంబయి ఎయిర్పోర్ట్లో ఓ ద�
Gold Smuggling | ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి రూ.19.15 కోట్ల విలువైన స్మగుల్డ్ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ముంబై విమానాశ్రయంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ఒకే రన్వేపై ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా, ఎయిరిండియా విమానం టేకాఫ్ అయ్యింది. ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ �
Customs Seizes Gold, Electronics | విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రూ.6.75 కోట్ల విలువైన బంగారం, ఎలక్ట్రానిక్స్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.88 లక్షల విలువైన విదేశీ కరెన్సీని పట్టుక�
ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. దీంతో చెన్నై నుంచి ముంబై వెళ్తున్న విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. శనివారం ఉదయం ఇండిగో 6E 5314 ( IndiGo flight 6E 5314) విమానం 172 మంది ప్రయాణికులతో చెన్నై న
ముంబై విమానాశ్రయంలో వింత ఘటన చోటుచేసుకొన్నది. ముంబై నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానంలోని అన్ని సీట్లు నిండిపోయాయి. టేకాఫ్కు ఫ్లైట్ సిద్ధమైంది.
Gold Smuggling | ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు రోజులుగా నిర్వహించిన తనిఖీల్లో పలువురు ప్రయాణికుల నుంచి రూ.13.56 కోట్ల విలువైన 22.14 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Kriti Sanon | మహేశ్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది ఢిల్లీ బ్యూటీ కృతిసనన్ (Kriti Sanon). ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీబిజీగా ఉండే కృతిసనన్.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉం�
సుమారుగా 25 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ముంబై విమానాశ్రయ అధికారులకు దొరికిపోయిన ఆఫ్ఘనిస్థాన్ కాన్సుల్ జనరల్ జాకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేశారు.
Gold Seized: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సుమారు 7.94 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. ఏప్రిల్ 8 నుంచి 10వ తేదీ మధ్య ఈ గోల్డ్ను పట్టుకున్నారు. సీజ్ చేసిన బంగారం ధర సుమారు 4.69 కోట్లు ఉంటుందని అంచనా వేస్తు�
చైనా నుంచి పాకిస్థాన్కు అణు సంబంధ సరుకుతో వెళ్తున్న ఒక నౌకను ముంబైలోని హ్నవా శెవా పోర్టులో భారత భద్రతా దళాలు అడ్డుకుని సీజ్ చేశాయి. అణు, బాలిస్టిక్ క్షిపణుల తయారీకి వినియోగించే సరుకు ఉండటంతో దీనిని స�