ముంబై విమానాశ్రయంలో ఓ వృద్ధునికి వీల్చైర్ సదుపాయం కల్పించడంలో విఫలమైన ఎయిరిండియాపై డీజీసీఏ భారీ జరిమానా విధించింది. ఫిబ్రవరి 12న ముంబై విమానాశ్రయంలో ఓ వృద్ధునికి వీల్చైర్ లేక టెర్మినల్ వరకు నడుచు�
ముంబై నుంచి శనివారం ఉదయం టేకాఫ్కు సిద్ధమైన ఎయిర్ మారిషస్కు చెందిన ఎంకే 479 విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఐదు గంటల పాటు దాన్ని నిలిపివేశారు.
Gold Seized | ముంబై ఎయిర్పోర్ట్లో (Mumbai Airport) భారీగా బంగారం పట్టుబడింది (Gold Seized). సుమారు రూ.2 కోట్లకుపైనే విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ (Mumbai Customs) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Gold Seized | ముంబయి ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల రెండు మూడురోజుల వ్యవధిలో 17 వేర్వేరు కేసుల్లో 9.83 కిలోల బంగారంతో పాటు ఐఫోన్లు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకు
Wheelchair unavailable | ముంబై (Mumbai)లోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ఫోర్ట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వీల్ చైర్ లేని (Wheelchair unavailable) కారణంగా ఓ 80 ఏళ్ల వృద్ధుడు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
Mumbai | ముంబయి ఎయిర్పోర్ట్లో కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నది. పలువురు వ్యక్తుల నుంచి 1.76 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ బంగారం విలువ రూ.97లక్
IndiGo | ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)కు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (Bureau of Civil Aviation Security) షాక్ ఇచ్చింది. ఇండిగోతోపాటు ముంబై ఎయిర్పోర్ట్కు భారీ జరిమానా విధించింది.
ఇండిగోకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానం పక్కనే రన్వేపై కూర్చుని ప్రయాణికులు ఆహారాన్ని భుజించిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయ్యి ఇండిగోకు రూ.1.20 కోట్లు, బాంబే ఎయిర్పోర్టుకు 90 ల�
IndiGo | ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo), ముంబై ఎయిర్ పోర్టు (Mumbai Airport)కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (The Ministry of Civil Aviation) షోకాజ్ నోటీసులు (show-cause notices) జారీ చేసింది.
Shruti Haasan | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నటిగా, సింగర్గా, కంపోజర్గా మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ ఉన్న అతికొద్ది మంది సెలబ్రిటీల్లో ఒకరు శృతిహాసన్ (Shruti Haasan). ఇప్పటిదాకా ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్న శృతి
Human Trafficking | హ్యుమన్ ట్రాఫికింగ్ జరుగుతుందన్న అనుమానాల మధ్య ఫ్రాన్స్ లో నిలిపేసిన విమానం మంగళవారం తెల్లవారుజామున ముంబై విమానాశ్రయానికి చేరుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో 11 మంది మైనర్లతోపాటు 303 మంది ప
మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) శుక్రవారం కేరళకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది. తనకు బిట్కాయిన్లో పది లక్షల డాలర్లు చెల్లించకుంటే ముంబై చత్రపతి శివాజీ మహరాజ్ అంత