ములుగు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యానికి ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేశ్ మృతి పట్ల శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
మావోయిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు దామోదర్ లొంగిపోయినట్టు మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో శనివారం లేఖ విడుదలైం ది.
Police Act | ములుగు: శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఇవాల్టి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ములుగు జిల్లావ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ శబరీశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారుల ముందస్తు అన�
పూర్తిగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు మండలంలోని జంగాలపల్లి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
అనర్హులకు ఇండ్లు కేటాయిస్తున్నారంటూ ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామస్థులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ టీఎస్ దివాకరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యాదవసంఘం అధ్యక్షుడు కత్తుల రమేశ్