ములుగు జిల్లాలో చట్టవిరుద్ధంగా గిరిజనేతరులు గిరిజన భూముల (పోడు)ను పట్టా చేసుకున్నారని.. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని గిరిజన రైతులు వ్యవసాయ కమిషన్కు విజ్ఞప్తి చేశారు.
ములుగు జిల్లాలోని మల్లంపల్లి సమీపంలో ఎస్ఆర్ఎస్పీ (SRSP) కాలువపై బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163వ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు.
అడవుల ఖిల్లా, పర్యాటక జిల్లాగా పేరున్న ములుగు మరిన్ని కొత్తందాలు అద్దుకుంటున్నది. జిల్లాలోని పర్యాటక కేంద్రాలు, ఆలయాల ఆనవాళ్లు తెలిసేలా పలు ప్రధాన కూడళ్ల వద్ద అధికారులు థీమ్లను ఏర్పాటు చేస్తున్నారు.
మంత్రి సీతక్క నిర్లక్ష్యం కారణంగా ఆ గ్రామ ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వరదలకు ఊరు మునిగిపోతున్నా.. వంతెన నిర్మాణం పూర్తిచేయించకపోవడంతో అడవిలో బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. .
రాష్ట్రంలోని రైతులు కొత్తపంటలు సాగు చేయాలనే లక్ష్యంతో ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్రూట్స్(సీవోఈ) పరిశోధనలు చేస్తున్నది. అందులో భాగంగా అత్యంత పోషకాలు, ఔషధాలు ఉండే అవకాడో సాగును ఎంచుకున్నది.
రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర బేసిన్లలో వరద ప్రవాహం భారీగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలు పూర్తిస్థాయి
Bogata Waterfalls | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుశాయి. ములుగు జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్న
Heavy Rains | ఉపరితల ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు
Hundis Thief | సోమవారం ఉదయం ఏటూరు నాగారం బస్టాండ్ సెంటర్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించి పోలీసులను చూసి పరిగెత్తుతుండగా అతని పట్టుకొని విచారించారు.
మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వారంతా అజ్ఞాతం వీడి ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సదుపాయాలను తెలుసుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ డాక్టర్ పి. శబరీష్ అన్నారు.