చేనేత పరిశ్రమ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ కృషిప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్హన్మకొండ సిటీ, ఆగస్టు 7 : నేతన్నలు సృజనాత్మకతో మగ్గాలపై గొప్ప కళాకృతులను సృష్టించడం అద్భుతమని ప్రభుత్వ చీఫ్విప్�
త్వరలో 57 ఏండ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్వయో పరిమితిని తగ్గిస్తూ ఇటీవల కేబినెట్లో నిర్ణయంఉమ్మడి జిల్లాలో 90,356మందికి ప్రయోజనంఓటరు జాబితా ఆధారంగా అర్హుల గుర్తింపుఇప్పటికే 4.44 లక్షల లబ్ధిదారులుపేదల
సాగు చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహంమొక్కలు నాటిన నుంచి కాతకు వచ్చేదాకా ఏడాదికి రూ.36వేల సబ్సిడీతొర్రూరులో ఫ్యాక్టరీ కోసం వంద ఎకరాల భూమి కేటాయింపురాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ
ములుగు : యునెస్కో గుర్తింపు నేపథ్యంలో రామప్ప ఆలయ అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికలు రచించనున్నట్లు రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామం�
మధ్యవర్తిగా ఉన్నందుకు ప్రాణాలు పణంఉద్యోగాలు ఇప్పిస్తామని ముగ్గురి వంచనవారిని నమ్మి నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు..మోసపోయామని తెలిసి బాధితులకు తిరిగివ్వలేక మనస్తాపంపురుగుల మందు తాగి భార్యాభర్తల బలవన�
ములుగు : పులి చర్మంతో వ్యాపారం నిర్వహించే అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద అమ్మకానికి సిద్ధం�
ప్రతి ఒక్కరి కడుపు నింపేందుకే నూతన రేషన్కార్డులురాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ములుగులో రేషన్ కార్డుల పంపిణీములుగు రూరల్, జూలై 26 : రాష్ట్రంలో పేదలు ఆకలితో అలమటించొద్దనే
తన కుంచెతో పదిలం చేసిన కొండపల్లియునెస్కో గుర్తింపు నేపథ్యంలో..సిటీ బ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రామప్ప ఆలయంలోని కాకతీయ శిల్ప కళా వైభవం ఖండాంతరాలు దాటింది. అద్భుత శిల్పకళా వైభవానికి ప్రపంచ వారసత్వ కట్ట�
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లునేడు ఉదయం 10 గంటల నుంచి 11గంటల వరకు కార్యక్రమం‘ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు’ నినాదంతో ముందుకుఆయాచోట్ల పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలువ�