మధ్యవర్తిగా ఉన్నందుకు ప్రాణాలు పణంఉద్యోగాలు ఇప్పిస్తామని ముగ్గురి వంచనవారిని నమ్మి నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు..మోసపోయామని తెలిసి బాధితులకు తిరిగివ్వలేక మనస్తాపంపురుగుల మందు తాగి భార్యాభర్తల బలవన�
ములుగు : పులి చర్మంతో వ్యాపారం నిర్వహించే అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద అమ్మకానికి సిద్ధం�
ప్రతి ఒక్కరి కడుపు నింపేందుకే నూతన రేషన్కార్డులురాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ములుగులో రేషన్ కార్డుల పంపిణీములుగు రూరల్, జూలై 26 : రాష్ట్రంలో పేదలు ఆకలితో అలమటించొద్దనే
తన కుంచెతో పదిలం చేసిన కొండపల్లియునెస్కో గుర్తింపు నేపథ్యంలో..సిటీ బ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రామప్ప ఆలయంలోని కాకతీయ శిల్ప కళా వైభవం ఖండాంతరాలు దాటింది. అద్భుత శిల్పకళా వైభవానికి ప్రపంచ వారసత్వ కట్ట�
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లునేడు ఉదయం 10 గంటల నుంచి 11గంటల వరకు కార్యక్రమం‘ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు’ నినాదంతో ముందుకుఆయాచోట్ల పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలువ�
అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటుఆపద సమయంలో డయల్ 100 కు కాల్ చేయాలిఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ములుగు, జయశంకర్ భూపాలపల్లి పోలీస్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ములుగు, జూలై 22 (నమస్తే తెలంగాణ)/ భూ�
కలెక్టర్ కృష్ణ ఆదిత్యములుగుటౌన్, జూలై19 : అటవీ సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. కలప స్మగ్లింగ్ను అరికడుతూనే వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న