తాజాగా ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో కదలికలు పాదముద్రల ఆధారంగా నిర్ధారించిన అధికారులు 98వేల ఎకరాల ఫారెస్టు బ్లాక్లో సంచారం ములుగు రేంజ్లో ఐదు కెమెరా ట్రాప్ల అమరిక చిక్కితే ఎన్ని ఉన్నాయన్నది గుర్తి�
ఆసక్తి చూపుతున్న రైతాంగంతక్కువ ఖర్చు.. ఎక్కువ దిగుబడికలుపు నివారణకు ఎంతో మేలునీటి వసతితో పుష్కలంగా పంటములుగు రూరల్, ఆగస్టు 29 : ములుగు మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు మల్చింగ్ విధానాన్ని అవలంబిస్తున�
29(నమస్తేతెలంగాణ): జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కరంట్ పనులు చేయడమే కాకుండా ఇష్టారాజ్యంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వ�
రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ సర్కారుభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిడీసీసీబీ చైర్మన్ మార్నేనితో కలిసి చిట్యాలలో డీసీసీ బ్యాంక్ ప్రారంభం5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్య
అవకతవకలు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయలిట్రైకార్ జీఎం శంకర్రావుఏటూరునాగారం, ఆగస్టు 23: ఎకనామికల్ సపోర్టు స్కీం (ఈఎస్ఎస్) కింద లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి సెప్టెంబర్ నెలాఖరులోగా వందశాతం రుణాలు మం
పారిశుధ్య నిర్వహణలో జీపీ కార్మికులు భేష్అలసట లేకుండా గ్రామ పంచాయతీల్లో విధులుపరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా పనులుములుగు, ఆగస్టు 22 (నమస్తేతెలంగాణ) : పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య పరిరక్షణే ధ్యేయంగా పారిశు
గోవిందరావుపేట, ఆగస్టు22: తెలంగాణ రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే వారిని ప్రజలు తరిమి కొట్టాలని టీఆర్ఎస్ మండల సమన్వయ కర్త పోరిక గో�
పదెకరాల స్థలంలో నిర్మాణంరూ. 43లక్షలతో పనులు ప్రారంభంపరిశీలించిన జడ్పీ సీఈవో, ఎంపీడీవోములుగురూరల్, ఆగస్టు21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికీ ఒక బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చే�
ములుగు జిల్లాలో లక్షా 20వేల మందికి వ్యాక్సిన్వైరస్పై కలిసికట్టుగా పోరాటంతగ్గుతున్న కేసుల సంఖ్య.. సర్కారు వైద్యంపై ప్రజల్లో ధీమా2లక్షల 93వేల మందికి నిర్ధారణ పరీక్షలుజిల్లా వ్యాప్తంగా 16దవాఖానల్లో నిరంత�
ములుగురూరల్/ మంగపేట/ గోవిందరావుపేట, ఆగస్టు 20: ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పుట్టిన రోజు సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు పండ్లు పంపి�
ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్వర్ఘనంగా ప్రపంచ ఫొటోగ్రాఫర్ల దినోత్సవంములుగు రూరల్, ఆగస్టు 19 : తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఫొటోగ్రాఫర్ల పాత్ర గొప్పదని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ములుగు జిల్లా కే�
గ్రామాల అభివృద్ధి కోసమే నేరుగా నిధులుజిల్లా అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలిగ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియావరంగల్ జిల్లా రాంచంద్రాపురంలో పర్యటనపల్లెప్రగ�
ఎంపీడీవో పెద్ది ఆంజనేయులుపలు చోట్ల పాపన్న జయంతి వేడుకలుకాటారం, ఆగస్టు 18: ఆత్మగౌరవ పోరాటంలో తొలితరం విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు అన్నారు. మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్
ఈటల మాట బూటకం.. ప్రతి పని ఓ నాటకం హుజూరాబాద్కు ఏం చేసినవని ఓట్లు అడుగుతవ్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, ఆగస్టు 17: తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ఏం సాయం చేసిందని ఆ పార్టీకి ఓటు వేయా లో చెప్