నగరంలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ పర్యటనసర్వమత ప్రార్థనలు చేసిన ఎంపీభద్రకాళిలో పూజలు, కాజీపేట దర్గా, చర్చిలో ప్రార్థనలు, ఓరుగల్లు కోట సందర్శనభద్రకాళిలో మాఢవీధుల నిర్మాణానికి చేయూతనిస్
డీఎంహెచ్వో అల్లెం అప్పయ్యస్టార్ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీములుగురూరల్, ఆగస్టు 13 : లింగ నిర్థారణ పరీక్షలు చేయడం చట్ట రీత్యా నేరమని, పరీక్షలు చేసే వైద్యులు, సిబ్బందితో పాటు ప్రోత్సహించిన వారికి మూడేళ్ల జ�
జడ్పీ సీఈవో ప్రసూనారాణివిద్యార్థులకు బహుమతుల అందజేతములుగురూరల్, ఆగస్టు 12 : విద్యార్థులు, యువత లక్ష్యాలను ఎంచుకుని చదువులో ముందుకు సాగాలని జడ్పీ సీఈవో ప్రసూనారాణి అన్నారు. స్వాతం త్య్ర భారత అమృతోత్సవం �
ఆర్థిక పురోభివృద్ధి వైపు పరుగులు పరిశ్రమలతో రాణిస్తున్న మహిళలు ‘ఈఎస్ఎస్’తో వ్యక్తిగత రుణాలు రూ.24కోట్లతో రైతుబంధు వ్యవసాయ రంగంలో ఎఫ్పీవోలతో మార్పులు విదేశీ విద్యకు ప్రోత్సాహం నేడు ప్రపంచ ఆదివాసీ �
చేనేత పరిశ్రమ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ కృషిప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్హన్మకొండ సిటీ, ఆగస్టు 7 : నేతన్నలు సృజనాత్మకతో మగ్గాలపై గొప్ప కళాకృతులను సృష్టించడం అద్భుతమని ప్రభుత్వ చీఫ్విప్�
త్వరలో 57 ఏండ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్వయో పరిమితిని తగ్గిస్తూ ఇటీవల కేబినెట్లో నిర్ణయంఉమ్మడి జిల్లాలో 90,356మందికి ప్రయోజనంఓటరు జాబితా ఆధారంగా అర్హుల గుర్తింపుఇప్పటికే 4.44 లక్షల లబ్ధిదారులుపేదల
సాగు చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహంమొక్కలు నాటిన నుంచి కాతకు వచ్చేదాకా ఏడాదికి రూ.36వేల సబ్సిడీతొర్రూరులో ఫ్యాక్టరీ కోసం వంద ఎకరాల భూమి కేటాయింపురాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ
మధ్యవర్తిగా ఉన్నందుకు ప్రాణాలు పణంఉద్యోగాలు ఇప్పిస్తామని ముగ్గురి వంచనవారిని నమ్మి నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు..మోసపోయామని తెలిసి బాధితులకు తిరిగివ్వలేక మనస్తాపంపురుగుల మందు తాగి భార్యాభర్తల బలవన�
ప్రతి ఒక్కరి కడుపు నింపేందుకే నూతన రేషన్కార్డులురాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ములుగులో రేషన్ కార్డుల పంపిణీములుగు రూరల్, జూలై 26 : రాష్ట్రంలో పేదలు ఆకలితో అలమటించొద్దనే
తన కుంచెతో పదిలం చేసిన కొండపల్లియునెస్కో గుర్తింపు నేపథ్యంలో..సిటీ బ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రామప్ప ఆలయంలోని కాకతీయ శిల్ప కళా వైభవం ఖండాంతరాలు దాటింది. అద్భుత శిల్పకళా వైభవానికి ప్రపంచ వారసత్వ కట్ట�
ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం ఫీడర్లోని విద్యుత్తు స్తంభాలు ముంపునకు గురయ్యాయి. శనివారం విద్యుత్తుశాఖ ఏడీ విజయరాజు, ఏఈ ప్రశాంత్ సిబ్బందితో కలిసి నాటు పడవల్లో ముంపు ప్రాంతాలకు వెళ్లి, మర�