మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లునేడు ఉదయం 10 గంటల నుంచి 11గంటల వరకు కార్యక్రమం‘ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు’ నినాదంతో ముందుకుఆయాచోట్ల పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలువ�
అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటుఆపద సమయంలో డయల్ 100 కు కాల్ చేయాలిఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ములుగు, జయశంకర్ భూపాలపల్లి పోలీస్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ములుగు, జూలై 22 (నమస్తే తెలంగాణ)/ భూ�
ఎంపీడీవో చంద్రశేఖర్వాజేడు, జూలై 22 : వర్షాల నేపథ్యంలో గో దావరి వరదలపై గ్రామాల కార్యదర్శులు అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ఎంపీడీవో కే చంద్రశేఖర్ అన్నారు. మండ ల పరిషత్ కార్యాలయంలో గురువారం కార్యదర్శులతో ఎ�
కలెక్టర్ కృష్ణ ఆదిత్యములుగుటౌన్, జూలై19 : అటవీ సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. కలప స్మగ్లింగ్ను అరికడుతూనే వన్యప్రాణులను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న
మంత్రి సత్యవతి రాథోడ్ములుగుటౌన్, జూలై 16 : దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నా రు. శుక్రవారం కలెక్టరేట్లో శిశు సంక్షేమ శాఖ, ‘�
ట్విట్టర్లో కలెక్టర్కు బాలిక ట్వీట్ఫోన్ను ఇంటికి పంపించిన హరితనర్సంపేట, జూలై 14 : నిరుపేద కుటుంబానికి చెందిన ఓ బాలిక ఆన్లైన్ చదువుల కోసం స్మార్ట్ఫోన్ కావాలంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. స్పంద
పైసా ఖర్చు లేకుండా ‘టీ డయాగ్నస్టిక్’ సేవలుఇప్పటివరకు 8,317మందికి రూ.35లక్షల విలువైన టెస్టులుజనగామలో 536మందికి, మహబూబాబాద్లో 5వేలు, ములుగులో 2781మందికి మేలుతప్పిన ప్రైవేట్ ల్యాబ్ ఫీజుల దోపిడీప్రతి జిల్లా ద
సీసీ రోడ్లకు నిధులు మంజూరుజడ్పీ చైర్మన్ జగదీశ్వర్ఏటూరునాగారం, జూలై 11: తుపాకులగూడెం బ్యారేజీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని, అదే సమయంలో ములుగు వేదికగా పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపనున్నారని జడ�
ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ పోలీస్ స్టేషన్ తనిఖీ.. రికార్డుల పరిశీలన మహాముత్తారం : పోలీసులు ప్రజలతో మమేకం కావాలని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస
యూనివర్సిటీ భూములను కాపాడుతాంకబ్జా కాకుండా ప్రహరీ నిర్మిస్తాంవిశ్వవిద్యాలయంలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తుకేయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్భీమారం, జూలై2: కాకతీయ యూనివర్సిటీలో పీవ�