పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీకి మరో బెదిరింపు మెయిల్ వచ్చిందని పోలీసులు మంగళవారం తెలిపారు. రూ.400 కోట్లు డిమాండ్ చేస్తూ గుర్తు తెలియని వ్యక్తి దీనిని అంబానీ కంపెనీకి సోమవారం పంపినట్లు ఓ అధికారి చె�
Mukesh Ambani | భారత దిగ్గజ వ్యాపార వేత్త, ఆసియాలోనే అత్యంత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani)కి మరోసారి బెదిరింపు మెయిల్ (death threat mail ) వచ్చింది. ఈ సారి ఏకంగా రూ.400 కోట్లు ఇవ్వాలని దుండగులు డిమ�
రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) చైర్మన్ ముకేశ్ అంబానీకి (Mukesh Ambani) హత్య బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ (Death threat) ఆయన కంపెనీకి చెందిన ఈ-మెయిల్ (email) అడ్రస్కు సందేశం పంపించారు. అయితే ఇప్పుడ�
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి హత్య బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే కాల్చి చంపేస్తామని దుండగులు ఆయనకు ఈ మెయిల్ సందేశం పంపారని ముంబై పోలీసులు శనివారం వెల్లడించారు.
Mukesh Ambani: ముకేశ్ అంబానీని చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ-మెయిల్ ద్వారా ఓ వ్యక్తి బెదిరించాడు. తమకు 20 కోట్లు ఇవ్వకుంటే, చంపేస్తామని ఆ మెయిల్లో హెచ్చరించారు. తమ వద్ద బెస్ట
Mukesh Ambani | ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్అధినేత ముకేశ్అంబానీ (Mukesh Ambani) దేవ్భూమి (Devbhumi )ని సందర్శించారు. అక్కడ ద్వారకాధీశుని ఆలయం (Dwarkadhish Temple)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురువారం ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉన్న బద్రీనాథ్ దేవాలయంలో, రుద్ర ప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. మొన్నటికి మొన్న హురున్ శ్రీమంతుల జాబితాలో దేశీయ కుబేరుడిగా అవతరించిన ముకేశ్..ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన జ�
Forbes India Richest List | ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్లలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మొదటి స్థానానికి చేరుకోగా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ రెండో స్థానానికి పడిపోయారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ భారతీయ అపర కుబేరుడిగా అవతరించారు. తాజాగా విడుదలైన 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం ముకేశ్ సంపద రూ.8.08 లక్షల కో�
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన 19వ ఆసియాడ్లో భారత క్రీడాకారులు 107 పతకాలతో చరిత్రను తిరగరాశారు. దాంతో, వచ్చే ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్లోనూ మన అథ్లెట్లు, షూటర్లు, ఆర్చర్లు ఇదే పతక జోరు కొనసాగించాలని దేశమ