Reliance | స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో సంస్థ షేర్ 1.89 శాతం పెరిగి ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20 లక్షల కోట
రిజర్వ్ బ్యాంక్ నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన వ్యాలెట్ వ్యాపారాన్ని విక్రయించేందుకు జోరుగా చర్చలు జరుపుతుందన్న వార్తలు వెలువడుతున్నాయి.
భారత్లో అత్యంత విలువైన కంపెనీగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిలిచింది. బుధవారం విడుదలైన 2023 హురున్ గ్లోబల్-500 జాబితా ప్రకారం ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాల్లో ఆర్ఐఎల్�
Ram Mandir | దేశంలో ఏ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరిగినా ముందుండే అంబానీ కుటుంబం (Ambani family).. అయోధ్య రామ మందిరం (Ram Mandir) కోసం కూడా తన వంతు సాయం చేసింది.
Mukesh Ambani | అయోధ్య (Ayodhya)లో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట (Pran Pratishta) నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దేశంలో నంబర్వన్ కార్పొరేట్ కంపెనీ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) క్యూ3 ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా వెల్లడయ్యాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా తిరిగి 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరారు. వరుస రెండు రోజుల ర్యాలీతో రిలయన్స్ షేరు ఆల్టైమ్ గరిష్ఠస్థాయికి చేరడంతో ఫోర్బ్స్ రియల్టైమ్ జా
అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ మళ్లీ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఏడాది క్రితం ఇదే నెలలో వచ్చిన హిండెన్బర్గ్ రిపోర్టుతో ఆవిరైపోయిన అదానీ సంపద.. తిరిగి పుంజుకున్నది.
Gautam Adani: అదానీ మళ్లీ సంపన్నుల లిస్టులో టాప్లోకి వచ్చేశారు. ఆయన ఆస్తుల విలువ 97.6 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఒక్క రోజే ఆయన ఆస్తి 7.7 బిలియన్ల డాలర్లు పెరిగింది. దీంతో సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి అ�
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద అంతకంతకు పెరుగుతున్నది. 2023లో ఆయన సంపద మరో 9.98 బిలియన్ డాలర్లు పెరిగినట్లు బ్లూంబర్గ్ తాజా నివేదికలో వెల్లడించింది.
ఆయిల్ రిఫైనింగ్, టెలికమ్యూనికేషన్, రిటైల్ తదితర విభాగాల్లో దిగ్గజంగా ఎదిగినంత మాత్రాన తమ రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సంతృప్తిచెందబోదని, ప్రపంచంలో టాప్ టెన్ వాణిజ్యసంస్థల్లో ఒకటిగా వృద్ధిచెం