Billionaires | గత ఏడాది దేశంలో కొత్తగా 94 మంది డాలర్ బిలియనీర్లు అవతరించారని హురున్ తాజా జాబితాలో తేలింది. అమెరికా తర్వాత ఈ స్థాయిలో మరే దేశంలోనూ పెరగకపోవడం గమనార్హం.
Radhika Merchant | ముకేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ (Isha Ambani) ఓ ఈవెంట్ను నిర్వహించింది. ‘ఎ రోమన్ హోలీ’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకకు (A Roman Holi Event) బాలీవుడ్ తారలంతా హాజరై సందడి చేశారు. ఈ వేడుకల్లో అంబానీ ఇంటికి కాబోయే చిన
కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్జీపీటీకి పోటీగా దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్జీపీటీ ‘హనుమాన్' త్వరలో అందుబాటులోకి రానున్నది. భారత్ జీపీటీ గ్రూపు ఏఐ మాడల్ హనుమాన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నది.
అంబానీ ఇంట పెళ్లి అంటే మాటలా.. ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమంలో ముఖేశ్ భార్య నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.
Anant Ambani - Radhika : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024)కు ముందే క్రికెట్ దిగ్గజాలంతా ఒక్క చోట చేరుతున్నారు. ముంబై ఇండియ్స్(Mumbai Indians) ఫ్రాంజైజీ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారిడి ప్రీ -�
Nita Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani ) ఇంట పెళ్లి సందడి మొదలైంది. వేడుకల ప్రారంభం సందర్భంగా ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ప్రత్యేక వీడియో సందేశానిచ్చారు.
Mukesh Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani ) ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి మూడు రోజల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి.
Mukesh Ambani | దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ క్రమంలో ముకేశ్ అంబానీ దంపతులు కాబోయే కోడలు ‘రాధికా మర్చ�
Hanuman AI | ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్తో పాటు భారత్కు చెందిన పలు అగ్రశ్రేణి ఇంజినీరింగ్ కళాశాలతో కూడిన కన్సార్టియం భారత్ జీపీటీ త్వరలో చాట్జీపీటీ తరహాలో ఏఐ మోడల్ను లాంచ్ చేసేందుకు స�
‘విజయాన్ని తలకెక్కించుకోకూడదు.. అపజయాన్ని మనసుకు తీసుకోకూడదు.. అలా చేస్తే అవి మనల్ని కిందకు లాగేస్తాయి. ఏ స్థాయిలో వున్నా నిలబడ్డ నేలను గౌరవించు. అదే నిన్ను ఉన్నతుడ్ని చేస్తుంది’ అని ఓ సందర్భంలో ముకేష్ అ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఖాతాలో ఓ అరుదైన ఘనత చేరింది. బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ హెవీ వెయిట్ షేర్ల సంస్థ మార్కెట్ విలువ.. మంగళవారం ఏకంగా రూ.20 లక్షల కోట్లను దాటేసింది. ఇం�