రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్న ఆ కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలకు జీతాల్లేవు. అయితే బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు ఫీజులు మాత్రం చెల్లిస్తార
Jio AirFiber | రిలయన్స్ జియో ఎయిర్ఫైబర్ సేవల్ని మంగళవారం ప్రకటిం చింది. తొలుత హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ప్రారంభించినట్టు తెలిపింది.
Reliance | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ అనుబంధ రిలయన్స్ రిటైల్.. సింగపూర్, అబుదాబీ, సౌదీ అరేబియా సావరిన్ వెల్త్ ఫండ్స్ నుంచి రూ.12.44 లక్షల కోట్ల వరకూ కొత్తగా నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెల�
ప్రముఖ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే ఆదివారం లండన్లో మూడో వివాహం చేసుకున్నారు. 68 ఏండ్ల హరీశ్ సాల్వే, త్రినాల వివాహ వేడుకకు ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
వచ్చే నెల 19 వినాయక చవితిరోజున జియో ఎయిర్ఫైబర్ సేవల్ని ప్రారంభించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ వెల్లడించారు. సోమవారం ఇక్కడ జరిగిన 46వ కంపెనీ వాటాదారుల వార�
Jio AirFiber: సెప్టెంబర్ 19వ తేదీ నుంచి జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి రానున్నట్లు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు. గణేశ్ చుతుర్ధి సందర్భంగా ఎయిర్ ఫైబర్ను ఆవిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించ�
Reliance AGM | సోమవారం జరిగే రిలయన్స్ 46వ సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో జియో ఎయిర్ ఫైబర్తోపాటు 5జీ స్మార్ట్ ఫోన్ల లాంచింగ్పై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది.
Jio Financial | రిలయన్స్ నుంచి విడి వడిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది. తొలుత లాభాల్లోనే సాగినా ఎన్ఎస్ఈలో ఐదు శాతం నష్టపోయి లోయర్ షర్క్యూట్ ని తాకింది.