Nita Ambani | రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) కలల ప్రాజెక్ట్ అయిన నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ (Nita Mukesh Ambani Cultural Centre) సెంటర్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ముంబై (Mumbai) లోని జియో వరల్డ్ సెంటర్ (Jio World Centre)లో
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా శ్రీకాంత్ వెంకటాచారి నియమితులయ్యారు. ఈ నియామకం జూన్ 1 నుంచి అమలులోకి రానున్నట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అం
Mukesh Ambani | దేశీయ అపర కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీ అవతరించారు. గౌతమ్ అదానీని వెనక్కినెట్టి 82 బిలియన్ డాలర్లతో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత భారతీయ సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ మేరకు బుధవారం విడ
Mukesh Ambani | ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత (Reliance Industries Chairman) ముకేశ్ అంబానీ (Mukesh Ambani) భద్రతపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది.
Adani-Ambani | గౌతం అదానీ, ముకేశ్ అంబానీ ఈ ఏడాది భారీగా వ్యక్తిగత సంపద కోల్పోయారు. అంబానీ వ్యక్తిగత సంపద 81.5 బిలియన్ డాలర్లు కాగా, గౌతం అదానీ పర్సనల్ వెల్త్ 42.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
తీవ్ర కార్పొరేట్ అవకతవకల ఆరోపణల్ని ఎదుర్కొంటున్న బిలియనీర్ వాణిజ్య వేత్త, ప్రధాని నరేంద్ర మోదికి సన్నిహిత మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ సంపద మంచులా కరిగిపోతున్నది.
గౌతమ్ అదానీ సంపద రోజుకింత పడిపోతున్నది. ఈ క్రమంలోనే బుధవారం ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ల జాబితాలో 15వ స్థానానికి దిగజారారు. దీంతో 9వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. మళ్లీ భ�
దేశీ కుబేరుల్లో ద్వితీయస్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)ను కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విండ్ఫాల్ ట్యాక్స్ దెబ్బతీసింది.
Ambani's engagement | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్లు త్వరలో వివాహ బంధం ద్వారా ఒక్కటి కాబోతున్నారు. ఈ క్రమంలో
Anant-Radhika engagement: అనంత్-రాధిక ఎంగేజ్మెంట్ కలర్ఫుల్గా సాగింది. ఆ వేడుకలో గోల్డెన్ రిట్రీవర్ శునకం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఎంగేజ్మెంట్ రింగును ఆ శునకమే తీసుకువచ్చింది.
ముఖేష్ అంబానీ చిన్న కొడుకు త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. పెళ్లికి ముందు జరగే మెహందీ ఫంక్షన్లో పెళ్లి కుమార్తె రాధికా మర్చెంట్ అందంగా ముస్తాబైన ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి చెందిన బాంద్రా కుర్లా ప్రాంతంలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం సాయంత్రం 4:30 గంటల ప�