రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల నిశ్చితార్థం గురువారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రాత్రి అం�
ఎవరి జీవితంలోనైనా తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆ విషయాన్ని నేటి తరం యువతకు అర్థమయ్యేలా వినూత్నంగా చెప్పారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.
: రిటైల్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దేశీయ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ మరో దిగ్గజ సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. డీ-మార్ట్, హైపర్మార్కెట్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్�
ఫోర్బ్స్ భారతీయ కుబేరుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. దేశంలోని టాప్-100 సంపన్నులతో తాజాగా విడుదలైన జాబితా-2022లో రూ.12,11, 460.11 కోట్ల (150 బిలియన్ డాలర్లు)తో అదానీ గ్రూప్ సంస్థల అధిపతి అగ్రస్థానాన్ని దక్కించుకున్నార�
గుజరాత్లోని మొత్తం 33 జిల్లాల్లో జియో ‘ట్రూ 5జీ’ సేవలు అందుబాటులోకి వచ్చా యి. అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన గుజరాత్ దేశంలోనే మొదటి రాష్ట్రమని ముకేశ్ అంబానీకి చెందిన రిల
Isha Ambani | ప్రముఖ పారిశ్రామికవేత్త. రిలయన్స్ చైర్మన్ ముఖేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక బాబు, ఒక పాప జన్మించినట్లు ఇషా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ఇద్దరు పిల్లలకు అద�