ఎవరి జీవితంలోనైనా తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆ విషయాన్ని నేటి తరం యువతకు అర్థమయ్యేలా వినూత్నంగా చెప్పారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.
: రిటైల్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దేశీయ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ మరో దిగ్గజ సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. డీ-మార్ట్, హైపర్మార్కెట్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్�
ఫోర్బ్స్ భారతీయ కుబేరుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. దేశంలోని టాప్-100 సంపన్నులతో తాజాగా విడుదలైన జాబితా-2022లో రూ.12,11, 460.11 కోట్ల (150 బిలియన్ డాలర్లు)తో అదానీ గ్రూప్ సంస్థల అధిపతి అగ్రస్థానాన్ని దక్కించుకున్నార�
గుజరాత్లోని మొత్తం 33 జిల్లాల్లో జియో ‘ట్రూ 5జీ’ సేవలు అందుబాటులోకి వచ్చా యి. అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన గుజరాత్ దేశంలోనే మొదటి రాష్ట్రమని ముకేశ్ అంబానీకి చెందిన రిల
Isha Ambani | ప్రముఖ పారిశ్రామికవేత్త. రిలయన్స్ చైర్మన్ ముఖేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక బాబు, ఒక పాప జన్మించినట్లు ఇషా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ ఇద్దరు పిల్లలకు అద�
Children of billionaires | వాళ్లంతా దిగ్గజ వ్యాపారుల ముద్దుబిడ్డలు. వారసత్వంగా పగ్గాలను అందుకున్నారు. తల్లిదండ్రుల నుంచి ఒంట బట్టించుకున్న మెలకువలతో.. తమ సంస్థలను లాభాల బాటలో నడిపిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విండ్ఫాల్ ట్యాక్స్ దెబ్బ ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు గట్టిగా తగిలింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికరలాభం అంతక్రితం జ
Mukesh Ambani | భారత కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గత కొంతకాలంగా విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల న్యూయార్క్, దుబాయ్ నగరాల్లో అత్యంత ఖరీదైన విల్లాలను కొనుగోలు చే