ముంబై : రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలు ఉన్న వాహనాన్ని నిలిపిన కేసులో ముంబై పోలీసు సచిన్ వాజేను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఎన్ఐఏ పోలీసులు స్పెషల్ కోర్టుకు ఛా�
రిలయెన్స్ ఏం చేసినా, మార్కెట్లోకి ఏ కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చినా సంచలనమే. నాలుగేళ్ల కిందట జియో ఫీచర్ ఫోన్ను రిలీజ్ చేసినప్పుడు.. కేవలం రూ.1500కే అది కూడా మూడేళ్ల తర్వాత తిరిగిస్తే ఆ మొత్తం తిరిగి
ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్( JioPhone Next ) స్మార్ట్ఫోన్ ప్రి బుకింగ్స్ వచ్చే వారమే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రిలయన్స్ జియో, గూగుల్ కలిసి డెవలప్ చేసిన ఈ స్మార్ట్ఫోన్ చాల
2047కల్లా సాధ్యం: ముకేశ్ అంబానీ న్యూఢిల్లీ, జూలై 24: ఇండియాలో సంపద సృష్టి అట్టడుగు భాగం నుంచి జరిగేలా అభివృద్ధి పంథాను అనుసరిస్తే 2047 కల్లా అమెరికా, చైనాలతో సమాన ధనిక దేశంగా భారత్ ఎదుగుతుందని రిలయన్స్ ఇండస్�
క్యూ1లో 7 శాతం తగ్గిన నికర లాభం రూ.1.44 లక్షల కోట్లకు ఆదాయం ముంబై, జూలై 23:దేశీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల పరుగుకు కరోనా సెకండ్వేవ్ బ్రేక్వేసింది. చమురు నుంచి టెలి�
మీరు అతి తక్కువ ధరలో అన్ని ఫీచర్స్ ఉన్న కొనాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్తే.. మీ లాంటి వారికోసమే జియో సంస్థ ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. మొబైల్ ఇంటర్నెట్ రంగంలో విప్లవం తీసుకొచ్చిన ముఖే�
రిలయన్స్ రిటైల్ విభాగం అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. వచ్చే మూడు నుంచి ఐదేండ్లకాలంలో ఈ విభాగం మూడు రెట్ల వృద్ధిని సాధించనున్నదని ముకేశ్ అంబానీ ఆశాభావం వ్యక్తంచేశారు. అత్యధిక వృద్ధిని