ఒప్పందం విలువ రూ.1,592 కోట్లు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్..పాలిస్టర్ చిప్స్, నూలు తయారీ సంస్థ శుభలక్ష్మి పాలిస్టర్స్ను కొనుగోలు చేసింది. ఒప్పం�
ముంబై: జియో 5జీ సేవల గురించి రిలయన్స్ జియో ఇవాళ ప్రకటన చేసింది. దివాళీ నుంచి జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖేశ్ అంబానీ ఈ ప్రకటన చేశారు. దివాళీ నాటికి నాలుగు నగరాల నుంచి 5జీ సేవల్ని ప�
ముంబై: రిలయన్స్ సంస్థ ఓనర్ ముఖేశ్ అంబానీకి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ కేసులో ఒకర్ని అరెస్టు చేశారు. చంపేస్తామంటూ ఫోన్స్ చేస్తున్నారని ఇవాళ ముంబై పోలీసులకు రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిట�
పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సహా ఆయన కుటుంబ సభ్యులకు సోమవారం మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన హరికిషన్దాస్ ఆస్పత్రి నెంబర్కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయ�
న్యూఢిల్లీ, ఆగస్టు 8: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వరుసగా రెండో ఏడాది కూడా వేతనం తీసుకోలేదు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించిం
ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కుల వేలం జోరుగా సాగుతున్నది. 2023-27 కాలానికి గానూ బీసీసీఐ వేలం ప్రక్ర�