ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో మొహర్రం ఊరేగింపులో పాల్గొన్న వారికి రహస్యంగా విషపు గుళికలు పంపిణీ చేసి, పెద్ద ఎత్తున ప్రజలను చంపేందుకు పన్నిన కుట్రను ముంబై పోలీసులు భగ్నం చేశారు.
Mumbai : ముంబైలో మొహర్రం సందర్భంగా భారీ కుట్ర బయటపడింది. పూనేకు చెందిన ఒక వ్యక్తి నుంచి దాదాపు 14,900 ఎలుకల మందు గుళికల్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్యాబ్లెట్లు పూర్తి విషపూరితమైనవి. శుక్రవారం నింద
మొహర్రం సందర్భంగా శుక్రవారం పాతబస్తీలోని డబీర్పురా బీబీ ఆలంలో పీర్లకు మాజీ మంత్రి హరీశ్ రావు దట్టీలు సమర్పించారు. అంతకుముందు ఆజంపురాలోని మాజీ మంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ గ్రేటర్ సెక్రటరీ ఆజం అలీ �
కుల, మతాలకు అతీతంగా ప్రజలను ఒక్కచోట చేర్చి సోదర భావాన్ని పెంపొందించే పీర్ల పండుగ మూడు తండాలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని మూడు తండా గ్రామంలో శుక్�
ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో మొహరం వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఓదెల, కొలనూర్, కనగర్తి, గుంపుల, పొత్కపల్లి, నాంసానిపల్లి గ్రామాల్లో సాంప్రదాయం ప్రకారం పీరీలను నిలబెట్టారు. శుక్రవారం చివరి రోజ�
మొహర్రం సందర్భంగా డబీర్పురా దారుషిఫాలోని చారిత్రాత్మక బీబీకా ఆలవాను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మోహర్రం ఊరేగింపులో ప్రధాన ఆక�
Muharram | సోమవారం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో నిర్వహిస్తున్న మొహర్రం వేడుకలకు సీడీసీ మాజీ చైర్మన్ ఉమాకాంత్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై పీర్ల చావిడీల వద్ద పీర్లకు పూలు, దట్టిలు, కుడకలు సమర్పించి ప్రత్యేక పూ�
మొహర్రం (Muharram) పండుగ పురస్కరించుకొని మండలంలోని గ్రామాల్లో పీరీల ఊరేగింపులతో (Peerla Panduga) సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే ఆయా గ్రామాల్లో పీరీల ఊరేగింపు ప్రారంభించి ఇంటింటికి సందర్శన చేస్తుండగా.. భక్తులు పిర�
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ఎట్టకేలకు బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. రాజధాని టెహ్రాన్లో జరిగి ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. షియా ముస్లిం క్యాలెండర్లో అతి ముఖ్యమైన రోజు అయిన �
గ్రామాల్లో పీర్ల పండుగ సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మొహర్రం పర్వదినం పురస్కరించుకొని కుల మతాలకు అతీతంగా గ్రామాల్లో పీర్ల పండుగను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
మొహర్రం వేడుకల్లో భాగంగా పులి వేషధారణ బొమ్మ కోసం వస్తూ బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎస్ఐ సందీప్ వివరాల ప్రకారం.. మల్యాల మండల కేంద్రానికి చెందిన జడ గణేశ్ (21), దయ్యాల రాజు కుమార్ (22
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో మొహర్రం వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పీర్లను గ్రామాల్లోని వీధుల్లో ఊరేగించగా కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని పూజించారు.