మొహర్రం పండుగ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు (Traffic restrictions) విధించారు. మొహర్రం (Muharram) ఊరేగింపు సందర్భంగా పాతబస్తీలోని సర్దార్మహల్, చార్మినార్, గులార్హౌస్, పురానాహవేలీ
ముస్లింల ప్రధాన పర్వదినాల్లో మొహర్రం ముఖ్యమైనది. హస్సేన్, హుస్సేన్ అనే ముస్లింవీరుల స్మారకార్థం శోకతప్త హృదయంతో జరుపుకునే పండుగే మొహర్రం. జిల్లాలోని ముస్లింలందరూ ఈ పండుగను శనివారం జరుపుకునేందుకు సి�
CM KCR | హైదరాబాద్ : రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు జరుపుకునే మొహర్రం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
ఇస్లామిక్ కాలదర్శినిలో ముహర్రమ్ మొదటి నెల. ఖురాన్లో పేర్కొన్న నాలుగు పవిత్ర నెలల్లో ఇదీ ఒకటి. ముహర్రమ్ నెలవంక దర్శనంతో ఇస్లామిక్ నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది అల్లాహ్ నెలగా ప్రసిద్ధి చెందింది. ము
మొహర్రం సంతాప దినం సందర్భంగా పూర్తిస్థాయిలో ఏర్పాట్లను త్వరలోనే చేపట్టనున్నామని నగర పోలీస్ కమిషనర్ సీఎం ఆనంద్ తెలిపారు. మంగళవారం సాలార్జంగ్ మ్యూజియంలో వివిధ షియా కమ్యూనిటీ ప్రతినిధులు, అషూర్ ఖా�
మసీదులు,దర్గాల్లో పీరీల ప్రతిష్ఠ దట్టీలు కట్టి, ఊదుబెల్లంతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు కులమతాలకతీతంగా ప్రత్యేక ప్రార్థనలు ఊరూరా ఉత్సాహంగా ఊరేగింపులు షర్బత్ పంపిణీ చేసిన ముస్లింలు రామాయంపేట/ పె�
హైదరాబాద్ : ఈ నెల 9న హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. మొహర్రం సందర్భంగా ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల �
ధర్మపురి : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో శుక్రవారం మొహర్రం వేడుకలను ప్రజలు భక్తిశ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హిందూ, ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతీ ఏటా నిర
Muharram| మొహర్రం సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు నిర్వహి�
హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీ డబీర్పురాలో గల బీబీ కా అలావాను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మంగళవారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ
హైదరాబాద్ : మొహర్రం ఏర్పాట్లపై రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ లో గల డీఎస్ఎస్ భవన్లో ఆ�