వ్యాపార, వాణిజ్య రంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీరు.. కంపెనీల పాలిట శాపంలా పరిణమిస్తున్నది. పార్లమెంట్ సాక్షిగా మంత్రులు ప్రకటిస్తున్న గణాంకాలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ఏటా ఇన్ని వేల కంపెనీలు మూతబడ్డాయ�
తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేసేందుకుగాను ఎంఎస్ఎంఈలకోసం ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
అరచేయితో సూర్యకాంతిని ఎంతోకాలం ఆపలేరు. వాస్తవాలను అబద్ధపు ప్రచారంతో నిలువరించలేరు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శలు గుప్పిస్తున్న వారికి చెంపపెట్టులాంటి వార్త ఇది.
కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో ప్రగతి సాధించినట్టు ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఎంఎస్ఎంఈ పాలసీలో వివరించింది. టీఎస్ ఐపాస్ ద్వారా ఎంఎస్ఎంఈల నమోదు ప్రక్రియ అత్యధికంగా జరిగి�
తెలంగాణలోకి యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రవేశించింది. హైదరాబాద్లో సోమవారం ఒకేరోజు ఐదు శాఖలను ప్రారంభించింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఎండీ, సీఈవో ఇంద్రజిత్ కమోత్రా మాట్లాడుతూ..వ్యాపార విస్తరణలో భ�
విద్యుత్ కష్టాల నుంచి బయట పడటంతోపాటు బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు సోలార్ విద్యుత్ వైపు అడుగులు వేస్తున్నాయి.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. నిధులు లేక సతమతమవుతున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు కేవలం 45 నిమిషాల్లో రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
బీజేపీ విశ్వగురువుగా ప్రచారం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశంలో ఎన్నడూ లేనంతగా సంపద కేంద్రీకరణ జరిగింది.
దేశవ్యాప్తంగా ఉన్న చిన్న చితక సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్కీంను ప్రారంభించబోతున్నది. వచ్చే ఏప్రిల్ 1న రూ.9 వేల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీంను ప్రవేశపెట్టబోతున్
ఆసియాలోనే అతిపెద్ద లైఫ్-సైన్సెస్ అండ్ హెల్త్టెక్ ఫోరం, తెలంగాణ రాష్ట్ర ఫ్లాగ్షిప్ సదస్సు బయోఏషియా-2023తో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ భాగస్వా మ్యం కుదుర్చుకున్నది.
తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల అభివృద్ధి, పారిశ్రామిక కేంద్రాల ఆధునీకీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా చేయూతనిస్తున్నదని పరిశ్రమల శాఖ డైరెక్టర�
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను డిజిటలైజ్ చేసేందుకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని ప్రముఖ శోధక ఇంజిన్ జస్ట్ డయల్తో అవగాహన ఒప్పందం చేసుకొన్నది.