రావాల్సిన బకాయిలు రూ. 8.7 లక్షల కోట్లు చెల్లించాల్సిఉన్న ప్రభుత్వ శాఖలు, పీఎస్యూలు, ప్రైవేట్ కంపెనీలు ముంబై, జూలై 25: కొవిడ్తో అల్లాడిపోయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) రావల్సిన బకాయిలు �
హైదరాబాద్, ఏప్రిల్ 8 ( నమస్తే తెలంగాణ ): ఉత్తమ ప్రతిభ కనబర్చిన సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల యజమాన్యాలకు అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానించింది కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ. సేవల, తయారీ రంగంలో వేరు వేర
హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఎస్3వీ మంత్రి కేటీఆర్తో సంస్థ ప్రతినిధుల సమావేశం హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్ హైదరాబాద్లోని మె�
టెక్నాలజీపై ఎంఎస్ఎంఈల సంతృప్తి పేపాల్ సర్వేలో ఆసక్తికర విషయాలు హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నేపథ్యంలో సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు తమ మెరుగైన ఫలితా�
హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రాష్ట్ర వార్షిక బడ్జెట్-2022-23లో విడిగా రూ. 1000 కోట్ల నిధులు కేటాయించాలని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసిం�
బడా కంపెనీల నుంచి బకాయిల వసూలుకు ప్రభుత్వం చర్యలు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల కోసం ఫెసిలిటేషన్ కౌన్సిళ్లు రంగారెడ్డి, వరంగల్ రీజియన్లలో ఏర్పాటు ఇప్పటివరకు 250 దరఖాస్తుల పరిష్కారం రూ.97.08 కోట్ల పెండింగ్ �
ఉత్పత్తుల మార్కెటింగ్కు ప్రదర్శనలు, ట్రేడ్ ఫెయిర్లు హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల బలోపేతానికి కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ వివిధ పథకాలను అమల�
వృద్ధిని నమోదు చేసిన 28శాతం ఎంఎస్ఎంఈలు హైదరాబాద్, సెప్టెంబరు 6 (నమస్తే తెలంగాణ) : కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్ కారణంగా నష్టాలు చవి చూసిన చిన్న వ్యాపారాలకు డిజిటలైజేషన్ బాగా అచ్చొచ్చింది. ఈ కామర్స్ ప్లాట
హైదరాబాద్: ఇప్పుడు స్టార్టప్లదే కాలం. వారికి చేయూతనివ్వడమే ప్రభుత్వ కర్తవ్యం. అయితే రక్షణశాఖ ఆధ్వర్యంలో సాగుతున్న టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ను అమలు చేసేందుకు తెలంగాణ ముందు
MSME | రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లు జోరుమీదున్నాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత 13 వేలకుపైగా ఎంఎస్ఎంఈలు రాగా, వాటి ద్వారా దాదాపు రెండున్నర లక్షల మందికి ఉపాధి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ : సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్ధల (ఎంఎస్ఎంఈ)కు చెల్లించాల్సిన బకాయిలను 45 రోజుల్లోగా పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో వెల్లడించారు.
వచ్చే మార్చి వరకు రుణాల చెల్లింపుపై మారటోరియం విధించండి కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్కు మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులతో సంక్