న్యూఢిల్లీ : రిటైల్, హోల్సేల్ వ్యాపారులను సూక్ష్మచిన్నమధ్యతరహా వాణిజ్య సంస్థల (ఎంఎస్ఎంఈ) జాబితాలో చేర్చేందుకు ఎంఎస్ఎంఈ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సవరించింది. ఈ నిర్�
కరోనా రెండోదశ నుంచి కాస్త ఉపశమనం పొందుతూ, మూడో అల విరుచుకుపడుతున్నదనే భయాందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉద్దీపన మూట విప్పింది. కుదేలైన వ్యాపార వాణిజ్యరంగాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్�
మళ్లీ మారటోరియం డిమాండ్లు|
పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ తరహా పరిస్థితులు ఉండటంతోపాటు కరోనా ఇన్ఫెక్షన్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో సూక్ష్మ చిన్న మధ్య...
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీపై నూతన విధానం రూ పొందించిందని, దానిని త్వరలోనే ప్రకటిస్తుందని ఐటీ, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్రంజన్ చెప్పారు. కరో�